DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మూడు రోజుల ఏపీ పర్యటనకు అమిత్‌షా 13 న రాక 

*(DNS Report : P. Raja, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, నవంబర్ 12,  2021 (డిఎన్ఎస్):* ఈనెల 13న నుంచి మూడు రోజుల పాటు తిరుపతిలో సదరన్ జోనల్ సీఎంల భేటీలో పాల్గొనేందుకు మూడు రోజులపాటు పర్యటన నిమిత్తం అమిత్‌షా ఏపీకి రానున్నారు. అయన పర్యటన ఖరారు అయ్యింది. ఈ నెల 14న ఉదయం నెల్లూరులో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నిర్వహిస్తున్న

కార్యక్రమంలో షా పాల్గొననున్నారు.  అదే రోజు మధ్యాహ్నం తిరుపతిలో సదరన్ జోనల్ సీఎంల భేటీలో పాల్గొననున్నారు. ఈనెల 15న శ్రీవారి దర్శనం అనంతరం అమిత్‌షా తిరుగు ప్రయాణమవుతారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam