DNS Media | Latest News, Breaking News And Update In Telugu

AP లో IASల బదిలీ, జవహర్ రెడ్డి కి టిటిడి పూర్తి బాధ్యత

*(DNS Report : P. Raja, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, నవంబర్ 17,  2021 (డిఎన్ఎస్):* ఆంథ్రప్రదేశ్ లో పలువురు ఐఎయస్ అధికారుల బదిలీలు జరిగాయి. ఈ మేరకు ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. కేఎస్‌ జవహర్‌రెడ్డి కి తిరుమల తిరుపతి దేవస్థానముల కార్య నిర్వహణ అధికారిగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు

అప్పగించారు. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా జె.శ్యామలరావు, క్రీడలు, యువజనుల సర్వీసుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జి.సాయిప్రసాద్‌, వాణిజ్య పన్నుల శాఖ కార్యదర్శిగా ముఖేష్‌ కుమార్‌ మీనా, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌గా ఎస్‌.సురేష్‌ కుమార్‌, గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులుగా వి. చిన వీరభద్రుడు, సీసీఎల్‌ఏ

జాయింట్‌ సెక్రటరీగా పి.రంజిత్‌ బాషా, చేనేత సంక్షేమశాఖ సంచాలకులుగా సి.నాగమణి, బీసీ సంక్షేమశాఖ సంచాలకులుగా పి.అర్జున్‌రావును బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam