DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నేటి తరానికి రోశయ్య జీవితం ఆదర్శం కావాలి: బి.వి.రామ్

*(DNS Report : Sairam CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం, డిసెంబర్ 04, 2021 (డిఎన్ఎస్):* తమిళనాడు మాజీ గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి  కొణిజేటి రోశయ్య గారి మృతి బాధాకరమని తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ పేర్కొన్నారు. తెలుగునాట రోశయ్య ఓ అసాధారణమైన రాజకీయ నాయకుడిని చేపట్టిన అన్ని పదవులకు గౌరవాన్ని పెంపొందించిన వ్యక్తి అని

పేర్కొన్నారు. ఆర్థిక మంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తనదైన ముద్ర వేశారని ప్రజలు సొమ్ముకు ధర్మకర్తగా ప్రభుత్వం వ్యవహరించాల్సిన అవసరాన్ని ప్రతి సందర్భంలోనూ పదే పదే గుర్తు చేసేవారని రామ్ పేర్కొన్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఎంతో హుందాగా వ్యవహరించేవారిని, చిన్న పెద్ద తేడా లేకుండా అందరితో

కలిసిపోయేవారిని.. ఆ విధంగా ప్రజాజీవితంలో ఆదర్శప్రాయంగా నిలిచారు అని పేర్కొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam