DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నాలుగు రోజుల పర్యటన కై  ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రాక

విశాఖపట్నం, ఆగస్టు 7 , 2018 (DNS Online ): రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ( ఆర్ఎస్ఎస్ ) ముఖ్య ప్రముఖ్ సర్ సంఘ్ చాలక్ ( ఛీఫ్) మోహన్ జి భగవత్ మంగళవారం విశాఖ నగరానికి చేరుకున్నారు. నగర

ఆర్ ఎస్ ఎస్ శాఖా ప్రముఖులు, సంఘ్ పరివార్ సభ్యులు, తదితర ప్రముఖులు విశాఖ విమానాశ్రయం లో ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఐదు రోజులపాటు ఆయన విశాఖలో జరిగే పలు

కార్యక్రమాలకు హాజరవుతారు. ఈయన పర్యటన పూర్తిగా శాఖ కు సంబంధించిన కార్యక్రమాలకే పరిమితం కావడం తో ప్రజలకు గానీ, ముఖ్యానంగా మీడియా కు గానీ అయన కనిపించి,

మాట్లాడే అవకాశమే లేదు. à°ˆ నెల 11  à°µ తేదీ విశాఖపట్నం నగరం లోని గురజాడ కళాక్షేత్రం లో ఆర్ ఎస్ ఎస్ ప్రత్యేక శాఖ లో అయన ముఖ్య అతిధిగా పాల్గొని సభ్యులను ఉద్దేశించి

ప్రసంగించనున్నారు. అంతకు ముందు రోజు ( ఈ నెల 10 వ తేదీన ) విశాఖ శివారు ప్రాంతమైన ఎండాడ లో అఖిల భారత్ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) కార్యాలయం (ప్రేరణ

కార్యాలయాన్ని) à°¸à°¾à°¯à°‚త్రం 6 గంటలకు  à°ªà±à°°à°¾à°°à°‚భోత్సవానికి అయన హాజరు కానున్నారు. à°ˆ రెండు కార్యక్రమాల మినహా మోహన్ భగవత్ బయట ప్రజలకు కనిపించే అవకాశం లేదు. అయన

పర్యటన పూర్తిగా సంఘ్ పరివార్ అంతర్గతం కావడం తో ఆయన పర్యటన వివరాలను ఆర్ఎస్ఎస్ వర్గాలు గోప్యంగా వుంచుతున్నారు  à°†à°¯à°¨ రాకను పురస్కరించుకుని ఆర్ఎస్ఎస్ సంస్ధాత

సమావేశాలు కూడా ఏర్పాటు చేశారు.

 

#dns #dns news #dnslive #dns media #RSS #RSS chief #RSS chief Mohan Bhagavat #visakhapatnam #vizag 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam