DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీ జిల్లాల విభజనలో పుణ్యక్షేత్రాలకు పెద్దపీట వేశారు

*ద్వారకా తిరుమల మార్పు, తిరుపతి, పుట్టపర్తి ప్రత్యేకం* 

*(DNS Report : Sairam CVS, Bureau Chief,  Visakhapatnami )*

*విశాఖపట్నం, జనవరి 26, 2022 (డిఎన్ఎస్):* గణతంత్ర దినోత్సవం సందర్బంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేయనున్న జిల్లాల్లో కొన్ని పాతవాటినే కొనసాగిస్తుండగా, కొత్తగా కొన్ని ఏర్పడనున్నాయి. ప్రధానంగా

పుణ్యక్షేత్రాల విభజనలో ప్రధానంగా మార్పులు జరిగినట్టు తెలుస్తోంది. కోట్లాది మంది హిందువుల పవిత్ర క్షేత్రమైన  తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రాన్ని శ్రీ బాలాజీ జిల్లాగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రపంచ దేశాలలోని భక్తులు ఆరాధించే సత్యసాయి వెలసిన క్షేత్రం పుట్టపర్తి ని సత్యసాయి జిల్లాగా ఏర్పాటు చేశారు. 
ఇంతకాలం

పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న  ద్వారకా తిరుమల ఇక నుంచి తూర్పు గోదావరి జిల్లాలోకి రాజమహేంద్రవరం కేంద్రంగా మారనుంది. ఇంతవరకూ తూర్పు గోదావరి జిల్లా లో ఉన్న అన్నవరం ఇక పై కాకినాడ జిల్లాలోకి వెళ్లనుంది.  ప్రపంచ ఖ్యాతి గాంచిన తిరుమల తిరుపతి ఇక పై ప్రత్యేకంగా శ్రీ బాలాజీ జిల్లాగా ఏర్పడనుంది. 
కొత్తగా ఏర్పడిన

జిల్లాల్లో కొన్ని ప్రాంతాల వారికీ అనుకూలంగా ఉండగా, మరికొన్ని ప్రాంతాల వారికీ ఇబ్బందిగా మారిందంటూ భిన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam