DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాష్ట్రపతి కోవింద్ చే ప్రత్యేక పోస్టల్ స్టాంప్ విడుదల. .  

*(DNS Report : Sairam CVS, Bureau Chief,  Visakhapatnami )*

*విశాఖపట్నం, ఫిబ్రవరి 21, 2022 (డిఎన్ఎస్):* విశాఖపట్నం సాగర తీరం వేదిక సోమవారం జరిగిన నావికాదళ సంపూర్ణ పర్యవేక్షణ లో భారత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ఒక ప్రత్యేక పోస్టల్ స్టాంప్ ను విడుదల చేసారు. భారత్ లో జరిగే ప్రతి ఉత్సవాన్ని పురస్కరించుకుని భారత తపాలా సంస్థ ఒక ప్రత్యేక స్టాంప్

గానీ, కవర్ గాని విడుదల చెయ్యడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమం లో భారత నౌక పై నుంచే ఈ స్టాంప్ ను విధాలా చేసారు. ఈ కార్యక్రమం లో భారత రక్షణ మంత్రి  రాజ్‌నాథ్ సింగ్, కమ్యూనికేషన్ సహాయ మంత్రి  దేవుసిన్హ్ జె చౌహాన్, అడ్మిరల్ ఆర్ హరి కుమార్, నావికాదళ చీఫ్,  వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్‌గుప్తా తదితరులు

పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam