DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భోగాపురం బిడ్డింగ్‌ నుంచి  ఎఎఐ ను ఎందుకు తప్పించారు? 

#dns #dnsnews #dns news #dnslive #dns live #dnsmedia #dns media #vizag #visakhapatnam #GVMC 
href="https://www.facebook.com/hashtag/greater?source=feed_text">#greater visakhapatnam municipal corporation #Bhogapuram airport  #Bhogapuram #International airport #bidding #andhra pradesh #ap government

">

విశాఖపట్నం, ఆగస్టు 7 , 2018 (DNS Online ): భోగాపురం ఎయిర్‌ పోర్టు ఫైనల్‌ బిడ్డింగ్‌ 2017 నుంచి కేంద్ర ప్రభుత్వ à°°à°‚à°— సంస్థ ఎయిర్‌ పోర్టు అధారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎఎఐ) ను

ఎందుకు తప్పించాల్సి వచ్చింది అని భారత కమ్యూనిస్ట్ పార్టీ ( మార్క్సిస్టు) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సి హెచ్. నర్సింగరావు డిమాండ్ చేశారు. మంగళవారం

నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ à°ˆ బిడ్డింగ్  à°œà±‚లై 31à°¨ జరిగిందని, దీనిలో  à°Žà°²à±‌ 1 à°—à°¾ ఎయిర్‌ పోర్టు అధారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎఎఐ)  à°°à°¾à°—à°¾,  à°Žà°²à± 2

à°—à°¾  à°œà°¿à°Žà°‚ఆర్‌ ఇదే బిడ్డింగ్‌లో వచ్చిందన్నారు. ఎల్‌ 1 రెవెన్యూ వాటా 30.2శాతం వుండగా,  à°œà°¿à°Žà°‚ఆర్‌ 21.6శాతం మాత్రమే ఆమోదించిందని తెలిపారు. ప్రభుత్వరంగ సంస్థ ఎయిర్‌

పోర్టు అథారిటీని రద్దు చేస్తూ రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయం చేయడం సరైనది కాదన్నారు.  à°†à°®à±‹à°¦à°¿à°‚à°šà°¿à°¨ అంశాలు అమలు జరగడంలో కేంద్ర ప్రభుత్వ సంస్థకు వున్న గ్యారంటీ

ప్రైవేట్‌ జిఎంఆర్‌గాని, మరో సంస్థకు గాని వుండదని,  à°°à°¾à°·à±à°Ÿà±à°° ప్రభుత్వం ప్రైవేట్‌ పిచ్చితో వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. ప్రైవేట్‌ సంస్థ ద్వారా సొంత

ప్రయోజనాలు  à°¨à±†à°°à°µà±‡à°°à±à°šà±à°•à±‹à°µà°šà±à°šà°¨à±‡  à°²à°•à±à°·à±à°¯à°‚తో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ à°°à°‚à°— సంస్థ ఎఎఐను రద్దు చేయడం ఉత్తరాంధ్ర ప్రజ ప్రయోజనానికి వ్యతిరేకంగా

ఉందన్నారు. ఎఎఐ లో స్థానిక నిర్వాసితులు  à°‰à°¦à±à°¯à±‹à°—ాలను పోట్లాడి సాధించుకోవచ్చు. కాని ప్రైవేట్‌ సంస్థలో అది సాధ్యం కాదని, రిజర్వేషన్లు వుండవు. ఎఎఐ తమ ప్రతిపాదనలో

ఎకరాలకు సంవత్సరానికి రూ.20మే లీజుగాను, 26శాతం కంపెనీలో ఈక్వీటి ఇవ్వడానికి అంగీకరించిందని తెలిపారు. ఇంత మంచి ప్రతిపాదను ఇచ్చిన కేంద్ర ప్రభుత్వరంగ సంస్థను

రద్దు చేయడం, సంవత్సరం తరువాత ప్రీ బిడ్డింగ్‌లు ప్రారంభించడం అవినీతికి పూర్తి అస్కారం వుందని భావించవచ్చన్నారు.  
    à°µà°¿à°¶à°¾à°–పట్నంలో ఆగస్టు 6à°¨ జరిగిన ప్రీ

బిడ్డింగ్‌ సమావేశానికి 13 పెద్ద కంపెనీలు వచ్చాయని చెప్పుకోవడం తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికేనన్నారు. రహస్యంగా జరుగుతున్న ప్రీ బిడ్డింగ్‌ సమావేశాన్ని

సిపిఎం నాయకత్వం బట్టబయు చేసిందన్నారు. వచ్చిన కంపెనీలు ప్రభుత్వ బ్యాంకుల నుంచి అప్పు చేసి ఎగనామం పెట్టిన జిఎంఆర్‌, జివికె లాంటి కంపెనీలు  à°²à±‡à°¦à°¾ క్రిమినల్‌

కేసుల్లో వున్న రాంకీ లాంటి కంపెనీలు  à°µà°šà±à°šà°¾à°¯à°¿. à°ˆ బిడ్డింగ్‌ సంపాదించుకున్న వారు సమీకరించిన ప్రైవేట్‌ కంపెనీలు  à°°à°¾à°µà°¡à°‚ గొప్పగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం

సిగ్గుచేటన్నారు. 
    à°°à°¾à°·à±à°Ÿà±à°° ప్రభుత్వం ఎయిర్‌ పోర్టు ఆఫ్‌ అధారిటీ ఆఫ్‌ ఇండియా టెండర్‌ను ఖరారు చేసి ఉత్తరాంధ్ర ప్రజలకు న్యాయం చేయాలని సిపిఎం డిమాండ్‌

చేస్తోందన్నారు. 

 

#dns #dnsnews #dns news #dnslive #dns live #dnsmedia #dns media #vizag #visakhapatnam #GVMC 
href="https://www.facebook.com/hashtag/greater?source=feed_text">#greater visakhapatnam municipal corporation #Bhogapuram airport  #Bhogapuram #International airport #bidding #andhra pradesh #ap government

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam