DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పూజారి హత్య కేసు, పోలీసుల కస్టడీ లో 4 గురు, ఒకరు పరారీ

*(DNS Report : P Raja, Bureau Chief, Amaravati)*

*అమరావతి, మార్చి 22, 2022 (డిఎన్ఎస్):* పశ్చిమగోదావరి జిల్లా లోని నిడదవోలు మండలం లోని తాడిమళ్ల గ్రామంలో శివాలయం అర్చకులు హత్యకేసును పోలీసులు ఛేదించారు. కుటుంబంలో ఆస్తి తగాదాల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసుతో నిందితులుగా ఉన్న 5 గురులో నలుగురిని పోలీసులు

అదుపులోకితీసుకున్నారు. కాగా ఒకరు పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న నిందితున్ని  కూడా త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలియచేస్తున్నారు.   

నిడదవోలు మండలం లోని తాడిమళ్ల గ్రామంలోని ఓ శివాలయంలో పూజారిగా పనిచేస్తున్న కొత్తలంక శివనాగేశ్వర్‌ (55 ఏళ్ళు) ను సోమవారం రాత్రి గుడిలోనే హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ

కేసును వేగవంతంగా ఛేదించడంలో నిడదవోలు పోలీసులు కృతకృత్యులయ్యారు.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam