DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చట్టానికి లోబడే స్పీడ్ ఇంజన్ బోట్లు నడుపుతున్నాం

విశాఖపట్నం, ఆగస్టు 8 , 2018 (DNS Online ): చట్ట పరిధికి లోబడే స్పీడ్ ఇంజన్ బోట్లను సముద్ర జలాల్లో నడుపుతూ మత్య్స సంపద వేటను సాగిస్తున్నట్టు స్పీడ్ బోట్ యాజమనుల సంఘం

 à°ªà±à°°à°¤à°¿à°¨à°¿à°§à°¿ కంఠముచు రాజు తెలిపారు. బుధవారం నగరం లోని విజెఎఫ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ గతంలో తమ మత్స్య కారుల

ప్రతినిధులను ప్రభుత్వమే ఒరిస్సా, బెంగాల్ వంటి సముద్ర తీర ప్రాంతాలకు తీసుకు వెళ్లి అక్కడ వారు చేస్తున్న మత్య్స సంపద వేట విధానాన్ని తెలియచేశారన్నారు. విశాఖ

ప్రాంతంలో సైతం అదే విధంగా వేట సాగిస్తే మత్య్స సంపద వ్యాపారం అభివృద్ధి చెందుతుందన్నారని తెలిపారు. గతం లో కొన్ని బొట్లే ఉండేవని, తదుపరి, శిక్షణ పొందిన తదుపరి

లక్షలాది రూపాయలు రుణాలు తీసుకుని స్పీడ్ బోట్లను కొనుగోలు చేసి సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ పరిశోధన సంస్థ అందించిన నిబంధనలకు లోబడి తాము సముద్ర యానం

చేస్తున్నామన్నారు. ఇటీవల కాలం లో కేవలం తమ పై కక్ష కట్టిన రాజకీయ నేతలు స్పీడ్ బోట్ల వల్లనే విశాఖ మత్య్స కారులకు నష్టాలు వస్తున్నాయంటూ దొంగ సాకులు

చూపుతున్నారు అని మండిపడ్డారు. తమకు ఐసు, డీజిల్ ఖర్చుల తో పాటు, వేటకు వెళ్లే వారికి ఇచ్చే వేతనాలు సైతం భారీగానే ఉంటాయన్నారు. వీటిని కనీస పరిగణన

లోకితీసుకోకుండా రాజకీయ పార్టీలు తమకు తోచిన ప్రకటనలు చేస్తున్నాయన్నారు.  à°¦à°¿à°µà±€à°¸à± వంటి అత్యంత ప్రమాదకర సంస్థలు సముద్ర జలాలను కలుషితం చేస్తుంటే లంచాలకు,

ప్రలోభాలకు లోబడిన వీరికి స్పీడ్ బోట్ల పై సభ్యులపై నోరెత్తే అర్హత లేదన్నారు. దివీస్ వంటి  à°…త్యంత ప్రమాదకర రసాయనాలను విడుదల చేసే సంస్థలకు అమ్ముడుపోయిన

రాజకీయా నేతలకు మత్య్సకార కుటుంబాల గోడు పట్టక పోగా, దీన్నే నమ్ముకుని ఉన్న బోట్ యజమానులపై పడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వీరి  à°’ంటిపిట్టా వైఖరి పై

ముఖ్యమంత్రి à°•à°¿ ఫిర్యాదు చేశామన్నారు. à°ˆ విలేకరుల సమావేశం లో నర్సింగరావు, చిన్న, గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam