DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నేటి నుంచి కనకమహాలక్ష్మి ఆలయ ట్రస్ట్ బోర్డు రద్దు.

నేటి నుంచి కనకమహాలక్ష్మి ఆలయ ట్రస్ట్ బోర్డు రద్దు.

విశాఖపట్నం, ఆగస్ట్ 8 , 2018 (DNS Online ) : విశాఖపట్నం లోని బురుజుపేటలో వెలసిన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం

కు రెండేళ్ల పాటు సేవలు చేసిన ధర్మకర్తల మండలి సభ్యుల పదవీకాలం బుధవారం తో ముగిసింది. దీంతో గురువారం నుంచి ఈ బోర్డు రద్దు అవుతుంది. ఇక నుంచి తదుపరి ట్రస్ట్

బోర్డు నియామకం జరిగే వరకూ కేవలం కార్యనిర్వహణాధికారి ఆధీనంలోనే ఆలయ కార్యాచరణ నడుస్తుంది. వీరందరి సేవలతో సంతృప్తి చెందిన ఆలయ అధికారులు బుధవారం ఆలయం లో

కుటుంబ సమేతం గా సత్కారం చేసి, కమిటీ సభ్యులను ఘనంగా ఇంటికి పంపేశారు. ఈ సత్కార కార్యక్రమం లో ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్ జె మాధవి, సహాయక ఇఓ వి. రాంబాబు,

సూర్యకుమారి, ఇంజనీర్లు సిహెచ్ వి రమణ, కె ఎస్ à°Žà°‚ మూర్తి, పర్యవేక్షకులు ఎన్ వి ఎస్ రాజు, పి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 

 

 

#dns  #dnsnews #dns news #dnsmedia #dns media #dnslive  #dns live  #vizag  #visakhapatnam  #skml  #kanaka

mahalashmi #temple  #kanaka mahalakshmi temple  #trust board
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam