DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వాస్తవాలనే వెల్లడిస్తాం: బీజేపీ అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్

విశాఖపట్నం, ఆగస్టు 9 , 2018 (DNS Online ): ఆంధ్ర ప్రదేశ్ కు భారతీయ జనతా పార్టీ ( బీజేపీ) చేసిన అభివృద్ధి కార్యక్రమాలను, కోట్లాది రూపాయల నిధులను వెచ్చించి అందించిన పలు

ప్రోజక్ట్ లపై వాస్తవాలను ప్రజలకు తెలియచేస్తానని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్ తెలిపారు. గురువారం నగరం లో భారతీయ జనతా

పార్టీ ( బీజేపీ) నగర కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆమె మాట్లాడుతూ ఇంతకాలం వరకూ పార్టీ కి చేసిన సేవలను గుర్తించి ఇటీవల బీజేపీ రాష్ట్ర

అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ à°¬à±€à°œà±‡à°ªà±€ రాష్ట్ర అధికార ప్రతినిధి à°—à°¾ తనను నియమించినందుకు ధన్యవాదాలు తెలియచేసారు. రాష్ట్ర కమిటీ తరపున పార్టీ వాణిని అన్ని

ప్రసార మాధ్యమాల ద్వారా వినిపించనున్నట్టు వివరించారు.  ఆంధ్ర ప్రదేశ్ కు బీజేపీ à°—à°¤ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దాదాపుగా నెరవేర్చినప్పడికీ  à°¤à±†à°²à±à°—ుదేశం, సహా

ఇతర రాజకీయ పార్టీలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయన్నారు. పార్టీ తనకు అప్పగించిన భాద్యతలను క్రమ శిక్షణ తో సంపూర్నంగా నెరవేరుస్తానని తెలిపారు. అంతకు ముందు

సుహాసిని ఆనంద్ ను బీజేపీ నగర అధ్యక్షులు ఎం. నాగేంద్ర మీడియా ప్రతినిధులకు పరిచయం చేశారు. విలేకరుల సమావేశం లో బీజేపీ సీనియర్ నాయకులు నారాయణరావు తదితరులు

పాల్గొన్నారు.

#dns   #dnsnews   #dns news  #dnslive  #dns live  #dnsmedia  #dns media   #vizag   #visakhapatnam  #bjp  #bharatiya janata party  #andhra pradesh  #andhra pradesh bjp   #ap bjp   #suhasini anand  #bjp spokes person

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam