DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అమలాపురం ఘటనలో వాళ్ళ పాత్ర ఉన్నాఆశ్చర్య పోనక్కరలేదు:బీజేపీ 

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మే 25, 2022 (డిఎన్ఎస్):* అమలాపురం లో మంగళవారం జరిగిన అసాంఘిక దుర్ఘటన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఫల్య పాలనకు నిదర్శనమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ప్రకటించారు. బుధవారం నగరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో

అయన అధికార పార్టీ వైఫల్యాల పై తీవ్ర అగరహాన్నీ వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగే ప్రతి దుర్గఘటననూ ఆర్ ఎస్ ఎస్ , బీజేపీ పై నెట్టెయ్యడాన్ని ఖండించారు.  అల్లర్ల వెనుక బిజెపి గాని అర్ ఎస్ ఎస్ కు సంబంధం లేదు. తమ వైఫల్యాన్ని ప్రక్కదారి పట్టించడానికి ఈ ఘటన లో వాళ్ళ పాత్ర ఉన్నా

 ఆశ్చర్యపోనక్కరలేదన్నారు. 

ఈ ఘటన జరగడం దురదృష్టకరమని, దీన్ని ప్రతిపక్ష పార్టీలపై నెట్టడం క్షమించరాని నేరమన్నారు. కోనసీమ ప్రజలు ఎంతో అభిమానవంతులని, ఎవ్వరూ కూడా సహనం కోల్పోవద్దని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కోనసీమలో చిచ్చును ప్రభుత్వం తెరతీసిందని, ఈ ఉద్యమంలో భారతీయ జనతా పార్టీ శ్రేణులు

పాల్గొనలేదు..పాల్గొనరు అని చెప్పారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam