DNS Media | Latest News, Breaking News And Update In Telugu

2024 నాటికి ఆంధ్రా లో నిరుద్యోగి ఉండదు :  ఐటీ మంత్రి లోకేష్ 

విశాఖపట్నం, ఆగస్టు 10 , 2018 (DNS Online ): 2020 -24 నాటికి ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగ యువతీ యువకులు ఉండరని రాష్ట్ర మంత్రి లోకేష్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భరోసా ఇచ్చారు. శుక్రవారం నగరం

లోని టెక్ మహేంద్ర పార్కు లో టెక్ వెబ్ సెంటర్ లో పాత్ర ఇండియా కాల్ సెంటర్ ను ప్రారంభించారు. అనంతరం à°µà°¿à°²à±‡à°•à°°à±à°² సమావేశంలో అయన అద్వితీయమైన హామీ ఇచ్చారు. ఆంధ్ర

ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న శ్రమకు ఫలితంగా విశాఖ లో ఐటీ సంస్థలు నెలకొల్పేందుకు భారీ సంఖ్యలో క్యూలు కడుతున్నారని, వారికి తగిన ఏర్పాట్లు

కల్పించడంలో కృతకృత్యులయ్యేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ కు వస్తున్న ఐటి కంపెనీలలో 60 శాతం కంపెనీలు విశాఖలోని

నెలకొల్పబదుతున్నాయన్నారు. 2019 లోగా  à°°à°¾à°·à±à°Ÿà±à°°à°‚లో à°’à°• లక్ష ఐటీ ఉద్యోగాలు కల్పించాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని,  తాను పదవి చేపట్టిన తర్వాత 36 వేలు ఉద్యోగాలు

కల్పించామని, రాబోయే 24నెలల కాలంలో, 10 వేలు ఉద్యోగాలు రాబోతున్నాయన్నారు. ఐ.టి రంగంలో లక్ష ఉద్యోగాలు,ఎలక్ర్టానిక్స్ రంగంలో లక్ష ఉద్యోగాలు రాబోతున్నాయని,

ఆంధ్రప్రదేశ్ లో 721 కంపినీలు ప్రొడక్షన్ లో ఉన్నాయన్నారు. à°µà°¿à°¶à°¾à°–లోని కాపులుప్పాడ వద్ద నాలుగు ఫేసులో అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. తద్వారా à°’à°• లక్ష

ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఐటీ కి విశాఖ కీలకం కాబోతోంది అభిప్రాయపడ్డారు. అందరికీ ఉద్యోగాలు కల్పిస్తాం నిరుద్యోగ యువత

అధైర్య పడవలసిన అవసరం లేదన్నారు  2019 లో మళ్ళీ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వస్తుంది. జోస్యం చెప్పారు. 

 

#dns  #dnsmedia  #dnsnews  #dnslive  #dns media  #dns live  #dns news  #vizag   #visakhapatnam  #IT  #lokesh  #andhrapradesh  #andhra pradesh 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam