DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కరోనాతో ప్రభావంతోనే టెన్త్ లో తక్కువ ఉత్తీర్ణత వచ్చింది: రోజా

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, జూన్  11, 2022 (డిఎన్ఎస్):* కరోనాతో స్కూళ్లు నడవకపోవడం, సరిగ్గా చదవకపోవడం వల్ల విద్యార్థులు ఫెయిలయ్యారని చెప్పారని ఆంధ్ర ప్రదేశ్  పర్యాటక శాఖామంత్రి ఆర్ కె రోజా తెలిపారు. శనివారం తిరుమలకు వచ్చిన ఆమె మాట్లాడుతూ ఇది కేవలం ఆంధ్ర ప్రదేశ్ లో

మాత్రమే కాదని, ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే తరహా ఫలితాలు వచ్చాయన్నారు. ఆంధ్రప్రదేశ్ లో  టెన్త్ క్లాస్ విద్యార్థులను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఫైరయ్యారు. ఆంధ్రప్రదేశ్ కంటే చాలా రాష్ట్రాల్లో తక్కువ ఉత్తీర్ణత వచ్చిందని, అక్కడ ప్రతిపక్షాలు ఇక్కడి లాగా రాజకీయాలు చేయట్లేదని తెలిపారు. జూమ్

మీటింగ్ కు కొడాలి నాని, వంశీ వస్తే లోకేశ్ ఎందుకు పారిపోయారని ప్రశ్నించారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam