DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భారత్ ను హిందూ దేశంగా ప్రకటించాల్సిందే: రోడ్డెక్కిన హిందూ సమాజం 

*ఈ ఘటనకు పూర్తి భాద్యత రాజస్థాన్ ప్రభుత్వానిదే, ర్యాలీల్లో నినాదాలు* 

*బహిరంగ హత్యపై నిరసనగా ఉద్యమించిన ఉదయ్ పూర్ హిందు సమాజ్* 

*అన్ని ప్రాంతాల్లోనూ యోగి బుల్డోజర్ లు నడవాలి: హిందూ సేన డిమాండ్*  

*(DNS Report: Sairam CVS, Bureau Chief, Visakhapatnam)*  

*విశాఖపట్నం, జూన్ 30, 2022 (డిఎన్ఎస్):* కోట్లాది మంది

హిందువుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిన ఈ భారత దేశాన్ని తక్షణం హిందూ దేశంగా ప్రకటించాలని దేశ వ్యాప్తంగా యావత్ హిందూ సంఘాలన్నీ ఏక కంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో రెండు రోజుల క్రితం ఒక హిందూ టైలర్ ను ఇద్దరు తురకలు బహిరంగంగా హత్య చేసి, వీడియో తీసి, సోషల్ మీడియా లో పోస్ట్ చెయ్యడం పై యావత్ హిందూ

సమాజం భగ్గుమంది. రాజకీయ పార్టీలు, సెక్యూలర్ సంఘాలు, పౌరహక్కుల సంఘాలు, ముస్లిం వర్గాలు ఈ ఘటనను ఖండించక పోవడం పై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువవుతున్నాయి. దీన్ని ఖండిస్తూ రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ సహా అన్ని ప్రాంతాల్లోనూ హిందూ సంఘాలు, ధార్మిక వర్గాలు రోడ్డెక్కి శాంతి యుతంగా ర్యాలీలు, నిరసనలు

చేస్తున్నారు. 

దేశ వ్యాప్త హిందూ సమావేశం: . . .

హిందూ జన జాగృతి సమితి ఆధ్వర్యవంలో నిర్వహించిన వీడియొ సమావేశంలో భారత దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో హిందూ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందరి నోటా ఒకే మాట ఈ దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలి అనే. అన్ని ప్రాంతాల్లో

జరుగుతున్నా హిందూ వ్యతిరేక కుట్రలు, దాడులు, లవ్ జిహాద్ లు, తదితర అన్ని కారణాలకు కారణం సెక్యూలర్ గా ఉండడమేనని తెలిపారు. దీని నుంచి హిందువులకు రక్షణ రావాలంటే ఈ దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేసారు. 

1947 లో భారత్ ను విడగొట్టినప్పుడు ముస్లిం ల కోసం పాకిస్తాన్ ను yerpatu చేయడం జరిగిందని, దీన్ని  

మిగిలిన భారత దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించామని బాబాసాహెబ్ అంబెడ్కర్ సూచించడం జరిగిందన్నారు. 

భారత్ లో హిందువులకు రక్షణ లేకుండా పోయిందని, ఈ దేశంలో హిందువులు బ్రతికి బట్టకట్టాలి అంటే ఈ దేశాన్ని తక్షణం హిందూ దేశంగా ప్రకటించి, రక్షణ కల్పించాలని డిమాండ్ చేసారు. మైనారిటీలుగా ఉన్నప్పుడే ఇలా బహిరంగంగా

చంపుకుతింటే వాళ్ళు మెజారిటీలు గా మారితే ఇంకా ఈ దేశంలో హిందువులని బ్రతక నివ్వరని ఆవేదన వ్యక్తం చేసారు. 

ఇప్పడికే ఒక్కో ముస్లిం కుటుంబంలో బహుభార్యత్వం, బహు సంతానం విస్తృతంగా పెరిగిపోయిందని, ప్రస్తుతం వాళ్ళ జనాభా 35 శాతం దాటిపోయిందని, దీన్ని అదుపు చెయ్యకపోతే. . అతి తక్కువ సమయంలోనే  వాళ్ళు  90 శాతానికి

వచ్చిన, హిందువులను ఉన్న వాళ్ళని ఉన్నచోటే చంపేస్తారన్నారు. 

దీని గురించి,, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ నాలుగేళ్ళ క్రితమే బహిరంగ సభలోనే ప్రకటించిందన్నారు. ఒక్క 10 నిముషాలు పోలీసులు తప్పుకుంటే హిందువులను లేకుండా చేస్తామని బహిరంగంగా ప్రకటిస్తే వాడిపై చర్యలు తీసుకునే ధైర్యం ప్రభుత్వాలకు లేకుండా

పోయిందన్నారు. 

తక్షణం ఈ దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలని అన్ని రాష్ట్రాల్లో జరిగిన నిరసనల్లోను డిమాండ్ చేశారు. ఉదయపూర్ ఘటనకు కారణమైన వారిని నడిరోడ్డుపై ఉరి తియ్యాలని కొందరు డిమాండ్ చేసారు. వాళ్ళు చేసిన దారుణాన్ని సమర్ధించుకోడమే కాక, ప్రధానికి హెచ్చరికలు ఇస్తున్నారంటే. . .ఈ దేశంలో వాళ్ళకి ఎంతమద్దతు

ఉందొ తెలుస్తోందన్నారు. కేంద్ర బలగాలతో దేశంలోని  అన్ని ప్రాంతాల్లోనూ శల్యపరీక్షలు జరపాలి అని, అన్ని ప్రాంతాల్లోనూ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ బుల్ డోజర్ తరహా చికిత్స నిర్వహించాలి అనే డిమాండ్ పెరిగిపోతోంది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam