DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మోడీ, గెహ్లాట్ లు చెయ్యని సాయం కపిల్ మిశ్రా చేసి చూపించాడు 

*ఓ యువకుని పిలుపుకు కదిలి వచ్చిన హిందూ పరివార్  సైన్యం*

*ఉదయపూర్ బాధిత కుటుంబానికి నెటిజన్ల సాయం  రూ. 1 కోటి  కి పైగానే*     

*(DNS Report: Sairam CVS, Bureau Chief, Visakhapatnam)*  

*విశాఖపట్నం, జులై 02, 2022 (డిఎన్ఎస్):*  ఉదయపూర్ ఘటన బాధిత కుటుంబానికి ప్రధాని నరేంద్ర మోడీ గానీ, హోమ్ మంత్రి అమిత్ షా గానీ, బీజేపీ పార్టీ

గానీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ గానీ, వసుంధర రాజే సింధియా గానీ చెయ్యని సాయం ఒక్క యువకుడు చేసి చూపించాడు. కపిల్ మిశ్రా, బీజేపీ కి చెందిన యువ నాయకుడు ఉదయపూర్ ఘటనకు చలించి, సోషల్ మీడియా ఇచ్చిన పిలుపుకు యావత్ హిందూ సైన్య పరివారం ప్రజలు స్పందించి కోటి రూపాయలకు పైగా సాయం అందించారు.  

ఈ ఘటన పై దేశమంతా

సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి రచ్చ చేస్తుంటే. . ఢిల్లీ కి చెందిన కపిల్ మిశ్రా మాత్రం ఈ కుటుంబానికి ఏ విధంగా సాయం చెయ్యాలి అని ఆలోచించాడు. అంటే ఆలోచన వచ్చిందే తడవుగా సోషల్ మీడియా లో ఒక మెసేజ్ పెట్టాడు. అంతే సామాన్యులు సైతం రూ. 10 నుంచి రూ. 11 లక్షల వరకూ మహోన్నతులైన ప్రజల నుంచి విరాళాలు లభించాయి. 

అంతే దీంతో

వచ్చిన మొత్తంలో కన్నయ్య లాల్ కుటుంబానికి రూ.  1 కోటి కి పైగా విరాళం అందిస్తున్నట్టు ప్రకటించారు. మిగిలిన మొత్తం లో వివిధ ఘటనల్లో బాధితులైన ఈశ్వర్ జి కుటుంబానికి రూ. 25 లక్షలు,  ఉమేష్ కొల్హే జి కుటుంబానికి రూ. 35 లక్షలు, రాజస్థాన్ కానిస్టేబుల్ రాజ్ సమంద్ కుటుమ్బికి రూ.  5 లక్షలు విరాళం అందింస్తున్నట్టు కపిల్ మిశ్రా

ప్రకటించారు. 

ఇంకా విరాళాలు వస్తున్నాయని, మిగిలిన మొత్తాన్ని కూడా కన్నయ్య లాల్ కుటుంబానికి ichestaamani ప్రకటించారు. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక పాఠం నేర్పినట్టుగా నెటిజన్లు భావిస్తున్నారు. 

24 ఏళ్ళ వయసులో ఆప్ ప్రభుత్వం లో ఢిల్లీ మంత్రి గా భాద్యతలు నిర్వహించాడు. ఇదే కపిల్ మిశ్రా naadu మోడీ ని

సైతం విమర్శించాడు. అయితే ఆప్ లో కార్యాచరణ నచ్చక బీజేపీ లో చేరాడు. మోడీ, షా లతో కలిసి ఎన్నో పనులు చేశారు.  ప్రస్తుతం ఒక సంచలనంగా మారారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam