DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అమర్‌నాధ్ వరద దుర్ఘటనలో ఇద్దరు ఏపీ మహిళలు మృతి

*2 women from AP found dead in Amarnadh floods effect*

*అమర్‌నాధ్ వరద దుర్ఘటనలో ఇద్దరు ఏపీ మహిళలు మృతి* 

*(DNS Report: P Raja, Bureau Chief, Amaravati)*  

*అమరావతి, జులై 11, 2022 (డిఎన్ఎస్):*అమర్‌నాథ్ యాత్రలో భారీ వర్షాల కారణంగా ఈ నెల 8 న అమర్‌నాథ్ గుహ వద్ద సంభవించిన ఆకస్మిక వరదలో జరిగిన విషాదంలో ఇద్దరు తెలుగు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో

రాజమహేంద్రవరం కు చెందిన సుధ, మరో మహిళా పార్వతి అనే మహిళలు మరణించినట్లు ఆంధ్రప్రదేశ్ అధికారులు ఈ రోజు ధృవీకరించారు.

సుధ మృతదేహాన్ని భర్త విజయ్ కిరణ్ గుర్తించారు. పార్థివ దేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏపీ భవన్ కమిషనర్ కౌశిక్ ఏర్పాట్లను

పర్యవేక్షిస్తున్నారు. కార్యాలయాలు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం 37 మంది అమర్‌నాథ్ యాత్రకు వెళ్లారు. వీరిలో 24 మంది క్షేమంగా స్వగ్రామాలకు వెళ్లిపోయారు. మరో 11 మంది అంతర్గత వ్యవహారాలకు సంబంధించి ఏపీ అధికారులతో టచ్‌లో ఉన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam