DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాజ్యసభ దక్షిణాది బీజేపీ సభ్యుల విప్ గా జివిఎల్ నియామకం. 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*   

*విశాఖపట్నం, జులై 19, 2022 (డిఎన్ఎస్):* రాజ్యసభలో దక్షిణ భారత రాష్ట్రాల భారతీయ జనతా పార్టీ సభ్యులకు విప్ గా జివిఎల్ నర్శింహారావు ఎన్నికయ్యారు. పార్టీ లో పలు అంశాలపై అవగాహనా ఉన్న సభ్యుల్లో ఒకరుగా జివిఎల్ కు పేరు ఉంది. ఆంధ్ర ప్రదేశ్ లో సీఎం రమేష్, కర్ణాటక నుంచి  రాజీవ్

చంద్రశేఖర్, జగ్గేష్, కాదడి ఈరన్న, నారాయణ కోరగప్ప, నిర్మల సీతారామన్, సిరోయ లహార్ సింగ్, పుదుచ్చేరి నుంచి ఎస్ సెల్వగణబతి ఉండగా తెలంగాణ, తమిళ్ నాడు ల నుంచి ఎవ్వరూ లేరు. అయితే ఈయన ఉత్తర ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తుండడం గమనార్హం. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam