DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కనక మహాలక్ష్మి ఆలయ ఆదాయం రూ. 33.4 లక్షలు, ఈఓ శిరీష   

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*   

*విశాఖపట్నం, జులై 21, 2022 (డిఎన్ఎస్):* విశాఖపట్నం బురుజు పేట లోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవై దేవస్థానం లో గత 45 రోజుల కాలంలో భక్తులు సమర్పించిన ముడుపులు హుండీల నుంచి లెక్కించినట్టు ఆలయ ఈఓ కె. శిరీష తెలిపారు. . నగదు రూపంలో రూ. 33 లక్షల 39 వేల 809 లభించింది. బంగారం 000 -097 -000

 గ్రాములు , వెండి 001 -008 -000 గ్రాములు లభించింది. విదేశీ నగదు  అమెరికా డాలర్లు 114 ,  ఆస్ట్రేలియా డాలర్లు 14 , సింగపూరు డాలర్లు 2 ,  నేపాల్ రూప్య 5 , ఇక 5 యూరోలు, 10 ఒమెన్ లు, 1 రింగేట్ లభించినట్టు తెలియచేసారు. ఈ లెక్కింపుల్లో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు కూడా పాల్గొన్నారు.           

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam