DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బ్రహ్మయజ్ఞం మహాసభ లో అర్చకులు రాజేష్ కుమార్ కు వాస్తు, జ్యోతిష్యం పట్టా 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*   

*విశాఖపట్నం, జులై 28, 2022 (డిఎన్ఎస్):* ఉత్తరాంధ్ర శబరిమల గా ఖ్యాతి గాంచిన పెందుర్తి అయ్యప్ప స్వామి దేవాలయ అర్చకులు ఏలూరు వెంకట రమణమూర్తి శర్మ ( రాజేష్ కుమార్ ) పురోహిత పరీక్షా పట్టా లభించింది. ఇటీవల విజయవాడ లో ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో

బ్రహ్మయజ్ఞం పురోహిత స్మార్త విద్వన్ మహాసభ వేదికగా జరిగిన పరీక్షల్లో వెంకట రమణమూర్తి శర్మ వాస్తు, జ్యోతిష్యం విభాగాల్లో ప్రధమ శ్రేణిలో ఉట్టెర్ణులయ్యారు. ఈ సందర్బంగా అయ్యప్ప సేవా ట్రస్ట్ పెందుర్తి సభ్యులు అభినందనలు తెలియచేసారు. 

ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో, టీటీడీ దేవస్థానం

ఆస్థాన వేద పండితుల ఆధ్వర్యంలో ఈ పరీక్షలు జరిగినట్టు శర్మ తెలిపారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam