DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాంబిల్లి ఫ్యాక్టరీ లో భారీ ప్రేలుడు, జనంలో కలకలం

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*    

*అనకాపల్లి, జనవరి 31, 2023 (డిఎన్ఎస్):*   అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని జిఎంఎఫ్‌సీ పరిశ్రమ లో పేలుడు జరగడం తో జనంలో కలకలం రేగింది. దురదృష్టవశాత్తు ఒకరు మృతి చెందడంతో భయంతో కార్మికుల పరుగులు తీసారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. పేలుడు తర్వాత

కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. భారీ శబ్దం వినిపించడంతో స్థానికులు పరిశ్రమ వద్దకు చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేసారు. గాయపడిన వారికి ప్రాధమిక చికిత్స అందించే ప్రయత్నం చేసారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam