DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దుర్గ, అన్నవరం, ద్వారకాతిరుమల దేవాలయాలకు ట్రస్ట్ బోర్డులు నియామకం

*AP Government instited Trust boards for 3 major temples*

*దుర్గ, అన్నవరం, ద్వారకాతిరుమలకు ట్రస్ట్ బోర్డులు నియామకం* 

DNS Report : P. Raja, Bureau Chief, Amaravati    

Amaravati, Feb 07, 2023 (DNS Online ): ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రధాన దేవాలయాలకు ట్రస్ట్ బోర్డు లను నియామకం చేసారు. విజయవాడ లోని కనక దుర్గగుడి పాలకమండలి ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా  కర్ణాటి రాంబాబు ని

నియమించారు. దుర్గ గుడికి మరో 14 మంది సభ్యులను నియమించారు. అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి దేవాలయం (అనువంశిక ధర్మకర్త  ఐవి రోహిత్) , ద్వారకా తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి దేవస్థానాలు ( అనువంశిక ధర్మకర్త  ఎస్వీ సుధాకర్) కు అనువంశిక ధర్మకర్తలు చైర్మన్లుగా మరో 14 మంది సభ్యులతో కూడిన ట్రస్ట్ బోర్డు లను

నియమించారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam