DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎమ్మెల్సీ పోటీ నుంచి ఎగ్జిట్, బీజేపీలోకి ఎంట్రీ ఈర్లె శ్రీరామ్మూర్తి. . .

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार )*

*విశాఖపట్నం, ఫిబ్రవరి 28, 2023 (డిఎన్ఎస్):* ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల పోటీలో బరిలో నిలబడిన  ఈర్లె శ్రీరామ మూర్తి పోటీ నుంచి విరమించుకుని భారతీయ జనతా పార్టీ లో చేరినట్టు బీజేపీ అభ్యర్థి పివిఎన్ మాధవ్  తెలిపారు. మంగళవారం విశాఖ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పార్టీ

రాష్ట్ర కమిటీ శ్రీరామ మూర్తి  సదర స్వాగతం పలికారు. భారతీయ జనతా పార్టీ అధిష్ఠానం అభ్యర్ధన మేరకు పోటీ నుంచి నామినేషన్ విరమించుకుని  బీజేపీ అభ్యర్థి కి సంఘీభావం ప్రకరించడం జరిగిందన్నారు.  పలు ఉద్యోగ సంఘాలలో నేతగా పని చేసిన ఈర్లె కేంద్ర విదేశాంగ శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి మురళీధరన్ సమక్షంలో రెండు

రోజుల క్రితం  బీజేపీలో చేరారన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ఆయనకు అభినందనలు తెలిపారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam