DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా ఖుష్బుకు బాధ్యతలు

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार )*

*విశాఖపట్నం, ఫిబ్రవరి 28, 2023 (డిఎన్ఎస్):* సినీ నటి, తమిళనాడు భారతీయ జనతా పార్టీ నాయకురాలు ఖుష్బూ సుందర్‌సి ను జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలి గా నియమించారు. దక్షిణాదిలో నటిగా పాపులర్ అయిన ఆమె వందకు పైగా తమిళ సినిమాల్లో నటించారు. రాజకీయాల పట్ల ఆసక్తితో palu పార్టీల్లో చేరి, పదవులు

పొందినా, భారతీయ జనతా పార్టీలో చేసిన తర్వాత ఆమెకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తమిళనాడు ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ వస్తున్నారు. బాగా మాట్లాడతారని పేరు తెచ్చుకున్న ఖుష్బూ సుందర్‌ సామాజిక అంశాలపై సోషల్ మీడియాలో స్పందిస్తూ

ఉంటారు. మహిళల సమస్యలపై మరింత ఫోకస్ చేసేందుకు అవకాశం లభిస్తుందని ఖుష్బూ తెలియచేస్తున్నారు. మహిళల జోలికి రాజకీయ పార్టీల నేతలు వస్తే ఊరికునేది లేదని ఆమె హెచ్చరించారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam