DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జిఐఎస్ కోసం జగన్, అమర్ ల కృషి అద్భుతం: బిజెపి ఎంపీ జివిఎల్ 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार )*

*విశాఖపట్నం, మార్చి 06 , 2023 (డిఎన్ఎస్):* గత రెండు రోజుల క్రితం జరిగిన జిఎస్ సదస్సులో దేశ విదేశాల ప్రముఖులు పాల్గొనేలా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఐటి శాఖామంత్రి గుడివాడ  అమర్ నాధ్ లు చేసిన కృషి అభినందనీయమని బిజెపి ఎంపీ జివిఎల్ నర్సింహారావు అభినందనలు తెలిపారు.

సోమవారం నగరం లోని మీడియా ప్రతినిధులతో జరిపిన చిట్ చాట్ కార్యక్రమం లో తన అభిప్రాయం తెలిపారు. రాష్ట్రానికి ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులతో ఒప్పందాలు జరగడం  హర్షణీయమన్నారు, అయితే వాస్తవ  రూపం దాల్చే విధంగా పూర్తి స్థాయిలో కృషి చెయ్యాలి అని ఆశాభావం వ్యక్తం చేసారు. ఈ విధమైన సదస్సు అధికారం లోకి వచ్చిన రెండవ సంవత్సవమే

కృషి చేసి ఉంటె. .ఈనాటికి కొంత పురోగతి ఉండేదని అభిప్రాయపడ్డారు. 

రాజ్యసభలో జరిగే కొన్ని ప్రక్రియలను మీడియా ప్రతినిధులకు అయన వివరించారు. సభ్యులు నిబంధనలను అధిగమిస్తే తీసుకునే చర్యలను కూడా తెలిపారు. ఈ చిట్ చాట్ లో మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు.   
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam