DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆడారి కిషోర్ కు జిల్లా పరిషత్ ప్రతిభ పురస్కారం 

విశాఖపట్నం, ఆగస్టు 15 ,2018 (DNS Online ): నిర్విరామంగా 400 రోజుల పాటు స్వచ్ఛ్ భారత్ అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించిన స్వచ్చ్ భారత్ సేవా ప్రచార కర్త ఆడారి కిషోర్ కుమార్ కు

అరుదైన జిల్లా పరిషత్ పురస్కారం లభించింది. బుధవారం విశాఖపట్నం జిల్లాపరిషత్ సమావేశం మందిరం లో చేపట్టిన 72 à°µ  à°¸à±à°µà°¾à°¤à°‚త్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా విశాఖ

నగరానికి చెందిన స్వచ్చంద కార్యకర్త, ఆంధ్ర ప్రదేశ్ యువజన జె ఏ సి రాష్ట్ర అధ్యక్షుడు ఆడారి కిషోర్ కుమార్ ను అత్యంత ప్రతిష్ట్మాకమైన జిల్లా పరిషత్ ఉత్తమ ప్రతిభా

పురస్కారం తో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ లాలం భవాని సత్కరించారు. ఈ సందర్బంగా ఆమె కిషొర్ కుమార్ ను అభినందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఒక్క అంశం పై దేశ

వ్యాప్తంగా పర్యటించి, ప్రజల్లో అవహగానా కల్పించిన ఆడారి కిషోర్ కుమార్ విశాఖ గల్లీ నుంచి, ఢిల్లీ వీధుల వరకూ 400 రోజుల పాటు స్వచ్ భారత్ కార్యక్రమాన్ని కొనసాగించి,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒరిస్సా, కేరళ, కాశ్మీర్ తదితర రాష్ట్రాల్లో తిరిగి ప్రజల్లో స్వచ్చ్ భారత్ ప్రధాన లక్ష్యమైన పరిశుభ్రత, ఆరోగ్యం, ప్రజల భాద్యత ల పై

ప్రజల్లో చైతన్యం కల్పించడం జరిగిందన్నారు.  à°ˆ కార్యక్రమం లో జిల్లా పరిషత్ సీఈఓ, డిప్యూటీ సి à°ˆ à°“ , శ్రీనివాస్, పంచాయితీ రాజ్ మినిస్టీరియల్ సంఘం అధ్యక్షులు 

కుర్మారావు, ఎన్జీఓ సంఘం కార్యదర్శి సత్తిబాబు, తదితరులు పాల్గొన్నారు. 

 

#dns #dnsnews  #dns news  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #adari  #adari kishore kumar #kishore kumar  #youth jac #vizag  #visakhapatnam #vizag news  #i day celebrations #zp  #lalam bhavani  #puraskaram 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam