DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నర్సింగ్ విద్యార్థినిని మేడపై నుండి తోసేసిన విద్యార్థినులు

*DNS Report : P. Raja, Bureau Chief, అమరావతి*    

అమరావతి, మార్చ్ 18, 2023 (డి ఎన్ ఎస్  DNS Online ): అంబెడ్కర్ కోనసీమ జిల్లా ముక్తేశ్వరంలో ఉన్న వైవిఎస్ & బి.ఆర్.ఎస్.ఎం నర్సింగ్ కాలేజీలో ఓ విద్యార్థినిని తోటి విద్యార్థినులు మేడ పై నుండి తోసేసిన ఘటన సంచలనంగా మారింది. నర్సింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని పల్లవి(19). అమలాపురం

ఏరియా ఆస్పత్రికిలో పల్లవి చికిత్స పొందుతోంది. ఉదయం రెండవ అంతస్థు పై నుండి గెంటేసిన విద్యార్థినులు.. పల్లవి కి తీవ్ర గాయాలు, కాలు, చేయి మూడు చోట్ల ఎముకలు విరిగినట్టు వైద్యులు తెలియచేసారు.  కాలేజీ హాస్టల్ రూంలో కలిసిన ఉంటున్న ఎనిమిది మంది విద్యార్థినులు. రాత్రి ఒకరి డబ్బులు పోయాయని విద్యార్థినులు. అందరి బ్యాగ్స్

వెతికారు. ఉదయం బ్రెష్ చేస్తున్న సమయంలో వెనక నుండి గెంటేశారు అని పల్లవి తెలియచేస్తోంది. ఘటన వివరాలు తెలిసిన వెంటనే రాష్ట్ర మహిళా సంఘం ప్రతినిధులు అమలాపురం ఆసుపత్రికి చేరుకొని బాధిత నర్శింగ్ మహిళను పరామర్శించి ఘటన వివరాలు తెలుసుకున్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam