DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గరీబ్‌రథ్‌, సింహాద్రి రైళ్లను  పొడిగింపు కుట్ర ఆపాలి : సిపియం 

విశాఖపట్నం, ఆగస్టు 16 ,2018 (DNS Online) : విశాఖపట్నం నుండి హైదరాబాద్‌, విశాఖపట్నం నుండి అమరావతి మధ్య నడుస్తున్న గరీబ్‌రథ్‌, సింహాద్రి రైళ్లను ఖుర్ధా రోడ్డుకు పొడిగించానే

దక్షిణ మద్య రైల్వే చేస్తున్న కుట్రను సిపిఎం విశాఖ జిల్లా కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని జిల్లా కార్యదర్శి లోకనాధం తెలిపారు. ఇప్పటికే విశాఖ కేంద్రంగా

 à°ªà±à°°à°¤à±à°¯à±‡à°• రైల్వేజోన్‌ కేటాయించకుండా తీరని దోహ్రం చేస్తున్నారని,  à°¨à±‡à°¡à± అరకోర à°—à°¾ ఉన్న రైళ్లను కూడా ఖుర్ధా రోడ్డు వరకు పొడిగింపు చేసి మరో అన్యాయానికి

పూనుకుంటున్నారని మండిపడ్డారు. గతంలో విశాఖ నుంచి హైదరాబాద్‌ మధ్య తిరిగే విశాఖ ఎక్స్‌ప్రెస్‌ను భువనేశ్వర్‌ వరకు, విశాఖపట్నం నుండి బెంగుళు రు మధ్య నడిచే

ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ను భువనేశ్వర్‌ కు, విశాఖ` చైన్నె సెంట్రల్‌ మధ్య తిరిగే (12829/30)ను భువనేశ్వర్‌ వరకు పొడిగించి విశాఖ ప్రజలకు తీరని ద్రోహం చేశారని, మరలా నేడు

గరీబ్‌రథ్‌, సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లను పొడిగించి విశాఖ ప్రజలకు అన్యాయం చేయాలని చూస్తున్నారు. ఇది సరైనది కాదన్నారు. à°ˆ రెండు రైళ్లు విశాఖ నుండి బయలదేరడంతో

70శాతం సీట్లు విశాఖకు అందుబాటులో వుండేవని, మిగిలిన 30శాతం ఇతర ప్రాంతాలకు అందుబాటులో వుండేవన్నారు. నేడు ఈ రైళ్లను పొడిగిస్తే 70శాతం కోటా ఖుర్ధారోడ్డుకే పోతుంది.

మిగిలిన ప్రాంతాలకు 30శాతం కేటాయిస్తారు. ఇప్పటికే ఆర్థిక రాజధానిగా అభివృద్ధి అవుతున్న విశాఖకు కొత్త రైళ్లను కేటాయించకుండా వున్న రైళ్లను ఇతర ప్రాంతాలకు

తరలించడం దుర్మార్గమని, ఇదంతా అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల చేతగాని తనంగా అభిరణించారు.  à°‡à°‚à°¤ జరుగుతున్నా తెలుగుదేశం, బిజెపి ప్రజాప్రతినిధులు,

స్పందించకపోవడం అన్యాయం కాదా  à°…ని ప్రశ్నించారు.  à°µà°¿à°¶à°¾à°– రైల్వేస్టేషన్‌కు రాకుండా దువ్వాడ మీదగా వెళ్ళే అనేక రైళ్ళు వున్నాయి. వాటిని కూడా విశాఖ

రైల్వేస్టేషన్‌కు అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు. 
    à°‡à°šà±à°šà°¾à°ªà±à°°à°‚ ఇతర ప్రాంతాలకు కావల్సిన కొత్త రైళ్ళను వేసి à°† ప్రాంత ప్రజలకు రైళ్లు అందుబాటులోకి

తీసురావల్సింది పోయి. ఉన్న రైళ్లను పొడిగించడం à°Žà°‚à°¤ వరకు సమంజసమొ ప్రభుత్వానికే తెలియాలన్నారు. రైల్వే శాఖ రెండు  à°ªà±à°°à°¾à°‚తాల మద్యన చిచ్చుపెట్టే వ్యవహారం

చేస్తున్నదని,  à°•à±‡à°‚ద్ర బిజెపి ప్రభుత్వం ప్రాంతాకు కొత్తరైళ్ల ప్రతిపాధనను ఆలోచించకుండా వున్న రైళ్లను రద్దు చేయడం, పొడిగించడం వంటి చర్య వల్ల ప్రాంతాల మద్య

వైశమ్యలు  à°ªà±†à°°à°—డానికి ఊతమిస్తుందన్నారు. ఇప్పటికైనా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాు జోక్యం చేసుకొని విశాఖకు జరుగుతున్న తీవ్ర అన్యాయాన్ని సరిచేయాలని సిపిఎం

పార్టీ డిమాండ్‌ చేస్తోందన్నారు. 

 

#dns  #dnsnews  #dns news  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #trains  #simhadri express #indian railways #trains

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam