DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బాలినేనీ.. మీ ఆస్తులు జగనన్నకోలనీలకు రాసిస్తారా?: మూర్తి యాదవ్

మాజీ మంత్రి బాలినేని కి జనసైనికుడు మూర్తి యాదవ్ సవాల్* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*    

*విశాఖపట్నం, ఏప్రిల్ 25, 2023 (డిఎన్ఎస్ ):*  మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి పై తానూ చేసిన poorti ఆధారాలతో చూపిస్తున్నామని, తక్షణం అయన ఆస్తులు సీఎం  జనగణన కోలనీలకు రాసిచ్చేస్తారా అని జనసేన విశాఖ

కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ప్రతి సవాల్ విసిరారు. మంగళవారం విశాఖ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ తానూ చేసిన ఆరోపణలపై బాలినేని మీడియా  ముఖంగా ఒక సవాల్ విసిరానన్నారు. పీతల మూర్తి తనపై, తన బంధువు పై చేసిన ఆరోపణలు నిరూపిస్తే   
తానూ రాజకీయ సన్యాసానికి సిద్ధం అని, లేనిపక్షంలో ఇతనిపై చర్యలు

తీసుకోవాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేశారన్నారు. దీనికి సిద్ధమా అని సవాల్ విసిరారన్నారు. 

దీనికి స్పందిస్తూ మంగళవారం మూర్తి యాదవ్ బాలినేని కి ప్రతి సవాల్ విసిరారు. బాలినేని వియ్యంకుడు, వివిధ ప్రాంతాల్లో చేసిన అక్రమాల, భూకబ్జాల  లేఔట్లు జగనన్న కాలానీలకు రాసేస్తారా! అంటూ సవాల్ చేసారు.

దీనికి సంబంధించి ఇప్పడికే ఆదాయశాఖ కు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. తమ ఫిర్యాదు తప్పు అని తేలితే వాళ్ళు ఏమి శిక్ష విధించినా తాను సిద్ధం అన్నారు.  వందల కోట్ల విలువైన కజ్జాలు, అక్రమాలు, పన్ను ఎగవేతలు, అక్రమ లావాదేవీలు నిరూపించ లేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా అన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam