DNS Media | Latest News, Breaking News And Update In Telugu

లోకేష్ పాదయాత్రకు ఆటంకాలు కలిగిస్తే ఊరుకొం: టీడీపీ పాతర్ల రమేష్ 

*(DNS Report: P. Raja, Bureau Chief,  Amaravati)*

Amaravati, మే 03, 2023 ( DNS Online):* లోకేష్ యవగళం పాదయాత్రకు ఆటంకాలు అడ్డంకులు  కలిగిస్తే చూస్తూ ఊరుకోమని, వైసిపి నేతలు లోకేష్ పై విష ప్రచారం చేయడాని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాతర్ల రమేష్  తీవ్రంగా ఖండించారు. అమరావతిలో బుధవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైసిపి మంత్రులు

ఎమ్మెల్యేలు దళితుల సంక్షేమం గురించి మాట్లాడే అర్హత కోల్పోయారని ఆయన  చెప్పారు, లోకేష్ కావాలని వైసిపి నేతలు విష ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు, దళితులను కించపరిచే విధంగా  లోకేష్ అనని మాటలను అన్నట్టుగా  వైసిపి నేతలు తప్పుడు ప్రచారం చేయడం దుర్మార్గమని ఆయన అన్నారు, లోకేష్ దళితులకు అండగా నిలిచారని ఆయన

చెప్పారు, లోకేష్  దళితులను  ఎప్పుడు కించపరిచే వ్యాఖ్యలు చేయలేదని, జగన్ మెప్పు కోసమే వైసిపి నేతలు లోకేష్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన  చెప్పారు,  కోడుమూరులో లోకేష్ పాదయాత్ర లో వైసిపి నేతలు కొందరు తప్పుడు ప్రచారం చేయడానికి ఆయన ఖండించారు, దళితులకు అండగా నిలిచింది తెలుగుదేశమని  ఆయన చెప్పారు, వైసిపి

అధికారం లోకి  వచ్చాక   దళితులేనా  డాక్టర్ సుధాకర్  సుబ్రహ్మణ్యం,వరప్రసాద్ ,కిరణ్ రమ్య ల ఘటనపై వైసిపి మంత్రులు ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు, జగన్ పాలనలో రాష్ట్రంలో దళితులపై హత్యలు హత్యాచారాలు దాడులు జరుగుతున్నప్పుడు వైసిపి మంత్రులు నిద్రపోయారా ? అని ఆయన ప్రశ్నించారు, మంగళగిరిలో లోకేష్

దళితులకు అండగా నిలిచి  పోరాటం చేశారని ఆయన తెలిపారు, లోకేష్ పై వైసీపీ నేతలు చేస్తున్న విష ప్రచారాన్ని ప్రజలు తిప్పి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు,                       ఆకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి ,,           రాష్ట్రంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, పాతర్ల

రమేష్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు అకాల వర్షాలకు మొక్కజొన్న కంది వరి అరటి మిర్చి తమలపాకు వంటి వాణిజ్య పంటలు దెబ్బతిన్నాయని ఆయన తెలిపారు, రైతులు కష్టాల్లో ఉంటే రాస్తే వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడా, ఉన్నాడో కనిపించడం లేదని ఆయన ఆరోపించారు, తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఆయన కోరారు దెబ్బతిన్న

వరి ని కొనాలని,  పాడైన వరి మొక్కజొన్న కు ఎకరానికి 50 వేలు, పాడైన మిర్చి తమలపాకు అరటి ఎకరానికి 75 వేలు  ప్రభుత్వం రైతులకు చెల్లించి రైతులు ఆదుకోవాలని ఆయన  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam