DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బెంగళూరు లో యూఎస్ కాన్సులేట్ కు మోడీ టూర్ లో గ్రీన్ సిగ్నల్

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*    

*విశాఖపట్నం, జూన్  24, 2023 ( DNS Online):* భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటనలో దక్షిణాది వాసులకు బంపర్ అఫర్ లభించనుంది. దక్షిణాది రాష్ట్రాల కు ఐటి రంగంలో ప్రధాన  కేంద్రంగా ఉన్న బెంగుళూరు లో అతి త్వరలోనే అమెరికా వీసా కార్యాలయం (కాన్సులెట్) ప్రారంభించేందుకు

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గ్రీన్ సిగ్నల్ ఇఛ్చినట్టు తెలుస్తోంది.  

ప్రస్తుతం అమెరికా పర్యటనలో  ఉన్న మోడీ పలు అంశాలపై అమెరికా అధ్యక్షునితో చర్చలు జరిపారు. అమెరికా చట్ట సభలో మాట్లాడుతూ చేసిన ప్రసంగానికి యావత్ అమెరికా ప్రజా ప్రతినిధులు ఫిదా అయ్యారు. 
ప్రధానం ప్రస్తుతం 4 నుంచి 5 లక్షల మంది

బెంగుళురు నుంచి వీసా స్టాంపింగ్ కోసం చెన్నై లేదా హైదరాబాద్‌కు వెళుతున్నారని తెలియచేయడం తో బెంగుళూరులో అమెరికన్ వీసా కార్యాలయం ఏర్పాటుకు బిడెన్ ప్రభుత్వం అంగీకరించింది. 

ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్ల తయారీకి కర్ణాటకకు చెందిన హెచ్ ఏఎల్, అమెరికాకు చెందిన జీఈ కంపెనీల మధ్య ఒప్పందం.. కుదిరింది. 10 ఏళ్ల

క్రితం హెచ్ ఏఎల్ సంస్థ మూతపడే పరిస్థితి ఉంది.. అయితే ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం హెచ్ ఏఎల్ సంస్థను బలోపేతం చేశారు. ఈ డీల్‌తో హెచ్‌ఏఎల్ ప్రపంచవ్యాప్తంగా లక్ష్యంగా పెట్టుకుంది.

అమెరికన్ ఇంటర్నేషనల్ బ్యాటరీ కంపెనీ బెంగళూరులో మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ నెలకొల్పడానికి వంద ఎకరాల భూమిని కోరింది మరియు 8000

కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతుంది మరియు వేలాది మంది కన్నడిగులకు ఉపాధి లభిస్తుందని కన్నడ వాసులు నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలియచేస్తున్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam