DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ లో 18  న  నీవెవరో ఆడియో విజయోత్సవ వేడుకలు 

విశాఖపట్నం, ఆగస్టు 17 ,2018 (DNS Online): ఆది పినిశెట్టి ప్రధాన భూమికగా చితీకరించబడిన నీవెవరో సినిమా ఆడియో విజయోత్సవ వేడుకలు శనివారం నగరం లో నిర్వహిస్తున్నారు సినీ

నిర్మాత ఎంవివి సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం నగరంలో నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ నగరంలోని సిరిపురం లో గల గురుజాడ కళాక్షేత్రం లో జరిగే ఈ

కార్యక్రమం లో నటీనటులు ఆది పినిశెట్టి, నాయికలు తాప్సి, రితిక సింగ్,  à°µà±†à°¨à±à°¨à±†à°² కిషోర్, సప్తగిరి తదితరులు హాజరుకానున్నారన్నారు. ఇప్పడికే తమ సంస్థ ద్వారా

గీతాంజలి, శంకరాభరణం, లక్కున్నోడు, లాంటి సినిమాలు నిర్మించామన్నారు. ఈ సినిమాకి కదా, మాటలు అందించిన కోన వెంకట్, దర్శకుడు హరనాధ్ లు అత్యంత ఆసక్తికరం గా రూపకల్పన

చేశారన్నారు. ఇప్పడికే ఈ ఆడియోను హైదరాబాద్ లో నటుడు నాని చేతుల మీదుగా విడుదల చేశామన్నారు.. ఈ విజయోత్సవ వేడుకలకు అందరూ ఆహ్వానితులేనని విశాఖ వాసులను

అలరించేందుకు పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు. 

 

#dns  #dnsnews #dns news  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #cinema  #movie  #mvv satyanarayana  #nee vevaro

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam