DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మిషన్ కర్షకదేవో భవ చైర్మన్ ఆడారి కిషోర్ కుమార్ అభినందనీయులు  

*కర్షకదేవో భవ అవగాహనలో గాయకులూ గజల్ శ్రీనివాస్ వెల్లడి* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

*విశాఖ పట్నం, సెప్టెంబర్ 01, 2023 (డి ఎన్ ఎస్):* అందరికి అన్నాన్ని అందిస్తున్న రైతుల గురించి సమాజంలో అవగాహనా పెంచుతున్న మిషన్ కర్షక దేవోభవ జాతీయ చైర్మన్ ఆడారి కిషోర్ కుమార్ సర్వత్రా అభినందనీయులు ప్రముఖ

గాయకులూ గజల్ శ్రీనివాస్ అభినందించారు. శుక్రవారం విశాఖ లో జరిగిన  మిషన్ కర్షక దేవోభవ అవగాహనా 35 వ రోజు కార్యక్రమానికి హాజరైన అయన తన ఆత్మీయ ప్రసంగాన్ని అందించారు. గత 34 రోజులుగా ఒక మంచి కార్యక్రమాన్ని ఉద్యమంగా నిర్వహించడం ఇంతకుముందు ఎక్కడా చూడలేదన్నారు. ఇదే కిషోర్ కుమార్ గతంలో స్వచ్చ్ భారత్ కార్యక్రమాన్ని 400 రోజులకు

పైగా నిర్విరామంగా నిర్వహించి మూడు రికార్డులు కూడా సాధించారన్నారు.

అందరికి ఆహారాన్ని అందిస్తున్న రైతులకు కనీస వసతులు, సదుపాయాలు, గౌరవం లభించాలి అని ప్రతి ఒక్కరూ కోరుకోవాలన్నారు. 

మిషన్ కర్షక దేవోభవ ప్రాజెక్ట్ జాతీయ చైర్మన్ ఆడారి కిషోర్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే సమాజం పట్ల భాద్యత

కల్గించాలి అనే లక్ష్యం తో స్కూళ్ళు, కళాశాలల్లో ఎక్కువగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. 
అంతకు ముందు గజల్ శ్రీనివాస్, ఇతర బృందం, సాహిత్యకారులు, పారిశ్రామికవేత్తలతో కలిసి మిషన్ కర్షక దెవొ భవ పోస్టర్ ను విడుదల చేసారు. అందరూ కశాఖదేవోభవ, రైతుదేవోభవ నినాదాలు చేసారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam