DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కొత్త పేట ప్రభుత్వ భవనం కూలి ఉద్యోగిని మృతి 

కొత్తపేట, ఆగస్టు 17 , 2018 (DNS Online ): తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండల కేంద్రంలోని ట్రెజరీ కార్యాలయ భవనం కూలి ఒక మహిళా ఉద్యోగిని మృతి చెందారు. జిల్లాలో కురుస్తున్న

భారీ వర్షాలకు జిల్లా ప్రభుత్వ కార్యాలయం కూలిపోయింది. à°ˆ రోజు మధ్యాహ్నం భోజన విరామ సమయం లో అందరూ భోజనానికి వెళ్లిన సమయంలో à°’à°• ఉద్యోగిని  (వికలాంగురాలు ) కదల లేక

 à°…క్కడే ఉండిపోయారు. అదే సమయంలో భవనం లోని పై కప్పు ఒక్కసారిగా కూలింది. ఒకరు తప్పించుకోగా, శిధిలాల మద్య చిక్కుకుని ఈమె మృతిచెందినట్టు స్థానికులు

తెలియచేస్తున్నారు. ఈ భవనం అత్యంత పురాతనమైనది కాగా, దీని పరిస్థితి సక్రమంగా లేదని, తక్షణం మరమ్మత్తులు చేయించాలని ఎన్ని సార్లు మొత్తుకున్నా పట్టించుకునే

నాధుడు లేదు. మరణించిన మహిళే ఆమె కుటుంబానికి ఆధారం. 

 

pix : courtesy, to whom so ever it so concern

 

#dns  #dnsnews  #dns news  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #east godavari  #kotha peta  #treasury office  #building collapse
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam