DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సనాతన ద్వేషులపై సుప్రీం సీరియస్, ఉదయనిధి పై సుమోటో గా కేసు 

*చర్యలు తీసుకొనేందుకు తమిళనాడు ప్రభుత్వం, డిజిపి లపై సీరియస్.*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

*విశాఖ పట్నం, 22 సెప్టెంబర్, 2023  (DNS Online ):* అఖండ భారత దేశంలో కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా సనాతన ధర్మ ద్వేషులపై సుప్రీం కోర్టు సీరియస్ అయ్యింది. వాళ్ళు చేసిన హిందూ ద్వేష ప్రేరేపిత

రెచ్చ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్, అతనికి మద్దతు ఇచ్చిన వాళ్లపై సుప్రీం కోర్టు సుమోటో గా కేసు నమోదు చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడు లో సనాతన వ్యతిరేక సంఘాలు పెట్టిన ఓ బహిరంగ సమావేశంలో డిఎంకె కు మంత్రి  చెందిన ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా, కలరా లాంటిదే నని,

దాన్ని నిర్ములించాలి అంటూ చేసిన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా హిందూ ధార్మికులు మండిపడ్డారు. పైగా ఇతను చేసిన వ్యాఖ్యలను డి ఎం కె సహా, కాంగ్రెస్, ఇతర పార్టీ లు సైతం మద్దతు ప్రకటించడంతో అగ్నికి ఆజ్యం తోడయ్యింది.
మేధావులు సైతం ఆవేదన చెంది, సుప్రీం కోర్టు దృష్టికి ఈ ఘటన ను సుప్రీం కోర్టు సీరియస్ గా పరిగణించి, సుమోటాగా

కేసు నమోదు చేసిన మంత్రులు దయానిధి స్టాలిన్, ఏ రాజా  సహా 14 మందికి నోటీసులు పంపింది. తమిళ నాడు ప్రభుత్వానికి, డిజిపి, పోలీస్ కమిషనర్, సిబిఐ తదితరులు కూడా  ఉన్నారు. 

ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం, అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోక పోవడంతో హైకోర్టు మాజీ జడ్జి లు, పూర్వ అధికారులు, పూర్వ సైనిక అధికారులు,

మొత్తం 262 మంది సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కు ఈ అంశం ప్రస్తావిస్తూ ఉదయనిధి స్టాలిన్ తదితరులు పై  సుమోటో గా కేసు నమోదు చెయ్యాలని కోరుతూ లేఖ వ్రాయడం జరిగింది.  

ఇలాంటి ఘటనల్లో సంబంధిత ప్రభుత్వాలు, పోలీస్ అధికారులు సుమోటో గా కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు

సూచించింది. 

దయానిధి తమిళనాడు ముఖ్యమంత్రి కొడుకు కావడం గమనార్హం. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam