DNS Media | Latest News, Breaking News And Update In Telugu

23  న జ్ఞాన భేరి, ఏర్పాట్లు పూర్తి: మంత్రి గంటా 

విశాఖపట్నం ,  à°†à°—స్టు 20, 2018 (DNS Online): à°ˆ నెల 20 à°¨ జరగవలసిన జ్ఞానభేరి కార్యక్రమాన్ని, మాజీ ప్రధాని దివంగత నేత అటల్ బిహారి వాజపేయి మరణానికి సంతాపంగా వాయిదా వేశామని, తిరిగి à°ˆ

నెల 23 à°¨ నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర మానవ వనరుల శాఖా మంత్రి à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాసరావు  à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±. సోమవారం నగరం లోని ఆంధ్ర విశ్వ కళా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరం లో

నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ ప్రతి జిల్లాలోని విద్యార్థులను చైతన్య పరిచే విధంగా సుమారు 10 కోట్ల రూపాయల వ్యయం తో జ్ఞాన భేరి పేరిట జిల్లా

ప్రధాన కేంద్రంలో à°’à°• కార్యక్రమం నివహిస్తున్నామన్నారు. à°ˆ నెల 4 à°¨  à°¤à°¿à°°à±à°ªà°¤à°¿ శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం లో మొదటి కార్యక్రమం జరిగిందని, రెండవ కార్యక్రమం

విశాఖపట్నం లోని ఎయు లో రెండవ కార్యక్రమం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రులు, జిల్లాలోని ప్రజా

ప్రతినిధులు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన సుమారు 20  à°µà±‡à°² మంది విద్యార్థిని విద్యార్థులూ హాజరుకానున్నట్టు తెలిపారు.

ఇప్పడికే పలు విద్యాలయాల్లో వివిధ క్రీడంశాల్లొ ఆటలు, పాటలు, వక్తృత్వ పోటీలు, వ్యాస రచన పోటీలు, నిర్వహించామన్నారు. వీటన్నింటినీ డాక్యూమెంటరీ తీసి, జ్ఞాన

భేరిలో ప్రదర్శించడం జరుగుతుందన్నారు. ఈ పోటీల్లో పాల్గొనే వారిలో ఎంపిక చేసిన కొందరు విద్యార్థులు నేరుగా ముఖ్యమంత్రితో మాట్లాడే అవకాశం కల్పిస్తామన్నారు.

విద్యార్థులకు ప్రోత్సాహం కల్గించేందుకు పలువురు మేధావుల ప్రసంగాలు ఉంటాయని, మంచి ప్రతిభ కనపరిచే విద్యార్థులకు వెయిటేజ్ మార్కులు ఇవ్వాలనే అంశాలు కూడా

ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. పాల్గొనే వారందరికీ  à°¸à°°à±à°Ÿà°¿à°«à°¿à°•à±†à°Ÿà±à°²à± ఇవ్వడం జారుతుందన్నారు. ఏర్పాట్ల పై విద్యార్థులు, ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించండం

జరుగుతోందని, వీటిని పరిగణన లోకి తీసుకుని తగు ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈ కార్యక్రమానికి ఎయు ఉపకులపతి డాక్టర్ జి. నాగేశ్వర రావు చైర్మన్ గా ఉండగా, జిల్లా

యంత్రాంగం , పోలీసు యంత్రాంగం సంయుక్త సహకారంతో జరుపుతామన్నారు. ఈ కార్యక్రమం లో జ్ఞానభేరి కరపత్రం, విజేతలకు ఇచ్చే ట్రోఫీలను ఆవిష్కరించారు. ఈ సమావేశం లో

సెంచూరియన్ విశ్వ విద్యాలయం ఉపకులపతి డాక్టర్ జి ఎస్ ఎన్ రాజు, ఎయు రెక్టార్ డాక్టర్ గాయత్రీ,  à°°à°¿à°œà°¿à°¸à±à°Ÿà±à°°à°¾à°°à± డాక్టర్ నిరంజన్, తదితరులు పాల్గొన్నారు. 

 

#dns  #dnsnews  #dns

news  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #jnana bheri   #jnanabheri  #andhra university  #andhra pradesh  #ap  #government  #ganta srinivas  #au grounds  #chandra babu naidu

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam