DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎంవిజిఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి మృతికి కళాశాలదే భాద్యత ? : విద్యార్థి సంఘాలు

ఆత్మహత్య లకు భాద్యత విద్యా సంస్థల భాద్యతారాహిత్యమే 

విశాఖపట్నం, ఆగస్టు 26, 2018 (DNS Online ): ప్రస్తుత పోటీ ప్రపంచంలో ర్యాంకులు, ప్లేసెమెంట్స్ ఎక్కువగా వచ్చాయి అని

చెప్పుకోడానికి విద్యాసంస్థలు విద్యార్ధులపై చేస్తున్న ఒత్తిళ్లకు అమాయక విద్యార్థులు బలైపోతున్నారు. దీనికి పూర్తిగా ఆయా విద్యా సంస్థలదే భాద్యత, కొంత

తల్లిదండ్రుల పై కూడా ఉంది. దీనికి ప్రధాన నిదర్శనమే విజయనగరానికి చెందిన ఎం వి జి ఆర్ కళాశాల లో 4 వ సంవత్సరం ఇంజనీరింగ్ చదువుతున్న సాయి శరన్ ( 21 ఏళ్ళు ) మనస్థాపానికి

చెంది ఆత్మహత్యకు పాల్పడడం అందరిని విషాదంలోకి నెట్టేసింది.  à°ˆ ఘటనకు కళాశాలదే భాద్యత అని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 
 à°ˆ విద్యార్థి అత్యున్నత

మార్కులు సాధించి, కాలేజ్ లో ఉత్తమ ఫలితం సాధించడం గమనార్హం. à°ˆ à°Žà°‚ వి జి ఆర్  à°•à°³à°¾à°¶à°¾à°²à°•à± చైర్మన్ విజయనగరం ఎంపీ పి. అశోక్ గజపతి రాజు. అధికార పార్టీ ప్రజా ప్రతినిధి

అయినప్పటికీ అయన కళాశాలలో విద్యార్థుల పట్ల జరుగుతున్న భాద్యత రాహిత్యానికి సంబంధిత సిబ్బంది పై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.  à°¤à±†à°²à±à°—ుదేశం పార్టీ

 à°¸à±€à°¨à°¿à°¯à°°à± ప్రతినిధి అయి ఉంది కూడా విద్యా హక్కు చట్టాన్ని అమలు చెయ్యక పోవడం కాదు శోచనీయం. à°ˆ రాష్ట్రం లో విద్యాశాఖ మంత్రిగా ఎంతో విలువైన సేవలు అందించిన  à°ªà°¿ వి

జి రాజు గారి కుటుంబానికి   చెందిన à°ˆ విద్యా సంస్థలోనే ఎలాంటి ఘటన జరగడం బాధాకరం. 

ఇంతవరకూ ఇంటర్ విద్యార్థులే అధిక శాతం బలవుతుంటే. ఆ ఒత్తిడికి బలవుతున్న

వారిలో ఇప్పుడు దేశానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకు రావాల్సిన యువ ఇంజనీర్లు, మెడికోలు కూడా బలవుతున్నారు. సోమవారం జరిగిన ఒక ఘటన అందరి హృదయాలనూ

ద్రవించేసింది. విజయనగరం లోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో 4 వ సంవత్సరం చదువుతున్న మేధావి ( కాలేజ్ టాపర్ ) బలైనట్టు తెలుస్తోంది. గత రెండు నెలలుగా కళాశాలలో జరుగుతున్న

ప్లేసెమెంట్ పరీక్షల్లో ఎంపిక కాకపోవడంతో పాటు, కళాశాల కు చెందిన ప్రతినిధులు చేసిన దెప్పి పొదుపులకు పూర్తిగా మనస్తాపం చెందినట్టు తెలుస్తోంది.

విద్యార్థులకు మార్గదర్శకం చెయ్యవలసిన భాద్యతలను ఆ కళాశాల అధ్యాపకులు, యాజమాన్యం పూర్తిగా విస్మరించి, పైగా విద్యార్థులనే బలి పశువులను చెయ్యడం చాలా బాధాకరం.

అందరు విద్యార్థులకూ ఒకే సంస్థలో ఉద్యోగాలు రావు అనే విషయం అందరికీ తెలిసిందే, పైగా కళాశాలలో టాపర్ గా మంచి మార్కులు సాధించిన విద్యార్ధులపై కూడా ఒత్తిడి

పెంచడం వల్ల ఈ దేశం ఒక యువ ఇంజనీర్ ను కోల్పోయినట్టు తెలుస్తోంది. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతీ విద్యా సంస్థలోనూ ఒక మానసిక తత్వవేత్త ను నియమించి,

విద్యార్థులు ఎటువంటి పరిస్థితి లోనూ ఒత్తిళ్లకు లోను కాకుండా కౌన్సలింగ్ చెయ్యవలసి ఉంది. అయితే ఈ నిబంధనలను దాదాపు గా ఏ విద్యా సంస్థ పాటించడం లేదు. ఈ విధమైన

విద్యార్థి పరిశీలన లేని కారణంగా  à°ªà±‹à°Ÿà±€ కారణంగా  à°µà°¿à°¦à±à°¯à°¾ సంస్థలు పెట్టె ఒత్తిళ్లకు ఎందరో విద్యార్థులు బలైపోతున్న పట్టించుకునే నాధుడే లేదు. ఇటు విద్యా

సంస్థలకూ పట్టదు, అటు విద్యా శాఖా మంత్రి కూడా పట్టించుకోవడం లేదు. 

 

 

#dns  #dnsnews  #dns news  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #vzm  #mvgr  #mvgr engineering college

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam