DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తెలుగు డ్రామా పార్టీ ప్రజా ద్రోహం చేసింది : కన్నా.   

బిజెవైఎం రాష్ట్ర à°…ధ్యక్షునిగా రమేష్ నాయుడు à°ªà±à°°à°®à°¾à°£ స్వీకారం
 
గుంటూరు, సెప్టెంబర్  7 , 2018 (DNS Online): తెలుగుదేశం పార్టీ తెలుగు డ్రామా పార్టీ à°—à°¾ మారి ప్రజాద్రోహాలు

చేసుకుంటూ పోతోందని భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షులు కన్నా లక్ష్మి నారాయణ మండిపడ్డారు. శుక్రవారం భారతీయ యువమోర్చ ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షుని పదవి

ప్రమాణ స్వీకార సభలో అయన పాల్గొన్నారు. à°ˆ సందర్బంగా అయన మాట్లాడుతూ à°—à°¤ నాలుగు న్నర  à°¸à°‚వత్సరాల పాలనలో ప్రధాని నరేంద్ర మోదీ గారు à°ˆ దేశ అభివృద్ధి కోసం చేసిన కృషి

అభినందనీయం అని కొనియాడారు.  à°¤à±†à°²à±à°—ుదేశం పార్టీ తెలుగు డ్రామా పార్టీగా మారి డ్రామాలు మొదలుపెట్టారని ఆరోపించారు. రాష్ట్ర విభజన తరువాత ఎపికి మేలు జరిగేలా ఒక్క

బిజెపి తప్ప వేరే ఏపార్టీ పార్లమెంటులో డిమాండ్ చేయలేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో విద్యాభివృద్ధికి 4 సంవత్సరాలలోనే 10 కేంద్ర విద్యాసంస్థలు ఏర్పాటు చేశారని

తెలిపారు. టిడిపి వారు చెప్తున్నట్టుగా తిరుపతి సాక్షిగా నరేంద్ర మోదీ ప్రత్యేక హోదా ఇస్తామనది సరి కాదని, నెల్లూరు సమావేశం ప్రత్యేక హోదా వస్తే ఏవిధమైన

ప్రయోజనాలు వస్తాయో వాటిని ఇస్తామని చెప్పారని, అప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు అంగీకరించారని అన్నారు. అధికార టిడిపి రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అవినీతి మయం

చేసిందని ఆ పార్టీకి ఒక సిద్దాంతం లేదని విమర్శించారు. ఈ డ్రామా పార్టీ ఆంద్రప్రదేశ్ కు అవసరం లేదని, 2019 లో ఈ అవినీతి డ్రామా పార్టీని తరిమికొట్టాలని

పిలుపునిచ్చారు.

ఆంధ్ర బిజెవైఎం మరింత బలపడాలి : 

అంతకు ముందు భారతీయ యువమోర్చ ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షునిగా రమేష్ నాయుడు పదవి ప్రమాణం చేపట్టారు. ఇటీవల

కాలం వరకు ఆంధ్ర ప్రదేశ్ బిజెవైఎం అధ్యక్షునిగా ఉన్న ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి ఇటీవలే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నియమితులవ్వడంతో ఆ పదవిలో రమేష్ నాయుడి ని

నియమించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ. అయన నేతృత్వంలో యువమోర్చా బలోపేతం అయ్యి తద్వారా పార్టీ పటిష్టం కావాలని కన్నా ఆకాంక్షించారు,

భారతీయ జనతా పార్టీ పతాకాన్ని ఆయనకు అందించి కన్నా అభినందనలు తెలియజేశారు. à°ˆ కార్యక్రమంలో జాతీయ కార్యదర్శి  à°¸à°¤à±à°¯ కుమార్, ఉత్తరాంధ్ర జిల్లాల à°Žà°‚ ఎల్ సి పివిఎన్

మాధవ్, తదితరులు  à°ªà°¾à°²à±à°—ొన్నారు. గతంలో యువ మోర్చాలో పని చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులను ఆత్మీయంగా సన్మానించారు. వివిధ జిల్లాల యువ మోర్చా నాయకులు,

కార్యకర్తలు నూతన అధ్యక్షుడుగా ఎన్నికైన రమేష్ నాయుడు గారిని సన్మానించారు..

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #guntur  #vijayawada  #bjym   #bjp  #kanna lakshmi narayana  #vishnu vardhan reddy  #ramesh naidu  #pvn madhav 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam