DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పర్యావరణ హితంగా వేడుకలు చేద్దాం : విజె ఎఫ్ అధ్యక్షులు గంట్ల


విశాఖపట్నం, సెప్టెంబర్ 12 , 2018 (DNS Online): పర్యావరణ హితంగా వినాయక చవితి వేడుకలు నిర్వహించుకుందామని వైజాగ్ జర్నలిస్ట్ ఫోరమ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు

పిలుపునిచ్చారు. బుధవారం ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం  à°¸à°®à±€à°ªà°‚లోని శ్రీనివాస నగర్ లో హిందూ ఫౌజ్ యూత్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ధార్మిక కార్యక్రమంలో

వెయ్యికి పైగా మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించవలసిన భాద్యత ప్రతి ఒక్కరిపై ఉందని, మనం

పాటించినప్పుడే, ఇతరులకు చెప్పగలిగే అర్హత వస్తుందన్నారు. ప్రస్తుతం నగరమంతా మట్టి వినాయక ప్రతిమాలనే వినియోగిస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారని

తెలిపారు. స్వచ్చంద సంస్థలు, ప్రధానంగా యువత పర్యావరణం పట్ల చూపిస్తున్న శ్రద్ధ భావి తరాలకు స్ఫూర్తిగా నిలుస్తోందన్నారు. కార్యక్రమ నిర్వాహకులు పెబ్బిలి

రవికుమార్ మాట్లాడుతూ ఈ ఏడాది దశల వారీగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. రానున్న కాలంలో మరిన్ని సేవ కార్యక్రమాలను చేపట్టనున్నట్టు

తెలిపారు. 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #ganesh festival  #vinayaka navaratri  #gantla sriniu babu  #simhachalam

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam