DNS Media | Latest News, Breaking News And Update In Telugu

17 నుంచి ఏ యూ లో టీచింగ్ పోస్టుల భర్తీ. కి  పాలక మండలి ఒకే 

విశాఖపట్నం, సెప్టెంబర్ 14 , 2018 (DNS Online): ఎంతకాలంగానో వందలాది మంది అర్హులైన నిరుద్యోగులు ఎదురుచూస్తున్న ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేసేందుకు ఆంధ్ర

విశ్వకళాపరిషత్ పాలక మండలి నిర్ణయించింది. శుక్రవారం సాయంత్రం ఎయు లో జరిగిన ఆంధ్ర విశ్వకళాపరిషత్ పాలక మండలి సమావేశం లో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనికి

ప్రకారం ఈ నెల 17 నుంచి ఈ భర్తీ ప్రక్రియ మొదలవుతుందని, నియామక ప్రక్రియ, నియమావళి, నిపుణుల జాబితాను ఏ యు పాలకమండలి ఆమోదించింది. ఈ నియామక ప్రక్రియ ను పూర్తిగా

పారదర్శకంగా నిర్వహించాలని, ప్రతీ నియామక ప్రక్రియనూ వీడియో ద్వారా చిత్రీకరించాలని తీర్మానించింది. ఇతర దేశాల్లో ఉన్న అభ్యర్థుల సౌకర్యార్ధం వీరిని స్కైప్

వంటి అత్యాధునిక సాంకేతిక మాధ్యమాల పరిజ్ఞానం ద్వారా ఇంటర్యూ చేయనున్నారు. ఇప్పడికే ఈ విధానాన్ని ఇతర దేశాల్లోని విశ్వ విద్యాలయాలు అమలు చేస్తున్నాయన్నాయని

ఎయు ఉపకులపతి డాక్టర్ జి. నాగేశ్వర రావు తెలిపారు. ఈపలక మండలి సమావేశం లో డాక్టర్ ఎం. ప్రసాద రావు, డాక్టర్ కె. రామ మోహన్ రావు, డాక్టర్ పి. సోమనాధరావు, డాక్టర్ జి.

శశిభూషణ్ రావు, డాక్టర్ సురేష్ చిట్టినేని, డాక్టర్ à°Žà°‚. బాబయ్య, డాక్టర్ ఎస్. విజయ రవీంద్ర, తదితరులు పాల్గొన్నారు. 

 

#dns  #dnsnews  #dns news  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #andhra university  #au  #vizag  #visakhapatnam #teaching posts  #AU Executive council

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam