DNS Media | Latest News, Breaking News And Update In Telugu

స్థాయి మరిచి మోడీ పై విమర్శలా ? వారంట్లకు మోడీ కి సంబందం ఏంటి?

బీజేపీ అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్ మండిపాటు

విశాఖపట్నం, సెప్టెంబర్ 15 , 2018 : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కు మహారాష్ట్ర ప్రభుత్వం నాన్

బెయిలబుల్ వారెంట్ జారీచెయ్యడానికి, కేంద్రం లో అధికారం లో ఉన్న భారతీయ జనతా పార్టీ ఎటువంటి సంబంధం లేదని, ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి సుహాసిని

ఆనంద్ మండిపడ్డారు. శనివారం నగరం లోని పార్టీ కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆమె మాట్లాడుతూ ఎప్పుడో 2010 లో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షం లో ఉండగా

మహారాష్ట్ర లోని బాబ్లీ ప్రాజెక్ట్ ప్రాంతం లోకి అనుమతి లేకుండా ప్రవేశించిన ఘటనపై ధర్మాబాద్ కోర్టు చంద్రబాబు సహా మిగిలిన వారికి నోటీసులు జారీ చేసిందన్నారు.

దీనిపై  à°ªà±ˆ గల్లీ కార్యకర్తల నుంచి అంతా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పై విమర్శలు చెయ్యడం చాలా హాస్యాస్పదం à°—à°¾ ఉందని, స్థాయి మరిచి విపరీత వ్యాఖ్యలు చెయ్యడం à°†

పార్టీ స్తాయిని బహిర్గతం చేస్తోందన్నారు. ఈ వ్యాఖ్యలపై ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. వీళ్ళు అక్రమం గా చొరబడిన సమయంలో అదే మహారాష్ట్ర లో

కాంగ్రెస్ పార్టీ అధికారం లో ఉందని,వీళ్ళ పై కేసు పెట్టింది కూడా ఆ ప్రభుత్వమేనని, అయితే ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీతో చెట్టాపట్టాలేసుకు తిరగడం ఏంటో

వాళ్ళకే తెలియాలన్నారు. పైగా సూది తో పోయే కేసును గొడ్డలి పెట్టు వరకూ తెచ్చుకుని, రాజకీయం చేద్దామనుకుంటే ప్రజలకు అన్ని విషయాలూ తెలుసునన్నారు. వీళ్ళ ఆగడాలు

క్షమార్హం కాదన్నారు. 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media #vizag #visakhapatnam #bjp  #spokes person  #suhasini anand  #andhra pradesh  #teliugu desam #chandrababu naidu

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam