DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విద్యా, సంస్కృతి సౌరభాలకు సజీవ సాక్ష్యం కందుకూరి 

విశాఖపట్నం, సెప్టెంబర్ 17, 2018 (DNS Online ) :  à°¸à°®à°¾à°œà°‚ లో జరుగుతున్న ఎన్నో సంస్కరణలకు, సంస్కృతి సౌరభాలకు సజీవ సాక్ష్యం కందుకూరి వీరేశలింగం పంతులు అని కందుకూరి స్మారక

పురస్కార ప్రధానోత్సవ సభలో పాల్గొన్న ప్రముఖ సాహితీ వేత్తలు, విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు. అభ్యుదయ రచయితల సంఘం, ఆంధ్ర ప్రదేశ్ మహిళా సమాఖ్య, జన సహకార సమితి ల

సంయుక్త ఆధ్వర్యవంలో సోమవారం విశాఖ నగరం లోని పౌర గ్రంధాలయం లో జరిగిన కందుకూరి స్మారక పురస్కార ప్రధానోత్సవ సభ నిర్వహించారు. ఈ సభకు ప్రముఖ కవి, అభ్యుదయ రచయితల

సంఘం అధ్యక్షులు డాక్టర్ చందు సుబ్బారావు అధ్యక్షత వహించారు. కందుకూరి పురస్కారం 2017 ను తమ్మారెడ్డి కృష్ణవేణికి, 2018 ను డాక్టర్ కిన్నెరా శ్రీదేవి కి అందించారు. ఈ

సందర్బంగా చందు సుబ్బారావు మాట్లాడుతూ సాంఘిక సంస్కరణలతో సమాజం లోని మూఢ నమ్మకాలను సంస్కరించారన్నారు. సమాజ శ్రేయస్సు కోసం కందుకూరి వీరేశలింగం పంతులు తానూ

సంపాదించిన ఆస్తి తో పాటు తమ పూర్వీకుల నుంచి తనకు సంక్రమించిన యావదాస్తి నీ ప్రజా శ్రేయస్సు కోసం దారాదత్తం చేశారన్నారు. రాజమహేంద్ర వరం లోని తన సొంత ఇంటిని

సైతం విద్య సంస్థలకు ఇచ్చి, కందుకూరి వీరేశలింగం పంతులు పాఠశాల, కందుకూరి రాజైలక్ష్మి కళాశాలల పేరిట విద్యా సంస్థలు నెలకొల్పి  à°¨à°¾à°Ÿà°¿ నుంచి నేటికి వందలాదిగా బాల

బాలికలు విద్యను అభ్యసిస్తున్నారన్నారు. ఈవిధమైన నిరాడంబరత కల్గిన సమాజ హితైషులు అరుదుగా ఉంటారన్నారు. à°ˆ కార్యక్రమం లో పలువురు సాహితీ వేత్తలు పాల్గొన్నారు. 

/>  

 

 

 

#dns   #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #kandukuri  #rajahmundry  #arasam #writers

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam