DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎయిర్ ఇండియా డైరెక్టర్ గా పురంధేశ్వరి నియామకం.

విశాఖపట్నం, సెప్టెంబర్ 20 , 2018 (DNS Online ): కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ఎయిర్ ఇండియా స్వతంత్ర డైరక్టర్ గా మాజీ కేంద్ర మంత్రి, దగ్గుబాటి పురంధేశ్వరి నియమితులయ్యారు. ఈ

విషయాన్ని కేంద్ర కేబినెట్ గురువారం అధికారికంగా ఆమోద ముద్ర వేసింది. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జరీ చేసింది. ఈమె నియామకం వెనుక ఉన్న ప్రమాణాలు ఏంటనే

విషయాలు ఆ ఉత్తర్వుల్లో ప్రకటించలేదు. ప్రస్తుతం ఆమె భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా పార్టీకి సేవలు అందిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ

తరపున బాపట్ల,  à°µà°¿à°¶à°¾à°–పట్నం పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికై, కేంద్రం కేబినెట్ లో మంత్రిగా సేవలు అందించారు. ఎయిర్ ఇండియా డైరక్టర్ à°—à°¾ పురంధేశ్వరిని నియమితురాలు

కావడం ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ అభినందనలు తెలియచేసారు. కాకినాడ లో రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సమావేశం జరుగుతున్న సమయంలో ఈ

ఉత్తర్వులు విడుదల కావడం తో బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జి వారణాసి రామ్ మాధవ్, సునీల్ ద్యేవధర్, రాష్ట్ర కార్యవర్గం, వివిధ జిల్లాల నేతలు ఆమెకు

అభినందనలు తెలిపారు. 

 

#dns  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #dnsnews  #dns news  #vizag  #visakhapatnam

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam