DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రక్తదానం చేసిన ఈ అధికారులే  నిజమైన స్ఫూర్తిదాతలు . . . 

విశాఖపట్నం, సెప్టెంబర్ 22 ,2018 (DNS Online ):  à°ªà±à°°à°­à±à°¤à±à°µ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా రక్తదానం చెయ్యండి అంటూ అధికారులు సందేశాలు ఇచ్చేస్తుంటారు. అలాంటిది విశాఖ జిల్లాకు

చెందిన ముగ్గురు ఉన్నతాధికారులు స్వయంగా రక్తదానం చేసి, ఉద్యోగులను రక్తదానం చెయ్యమని పిలుపు ఇచ్చారు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో

శనివారం జరిగింది.  à°ªà±à°°à°­à±à°¤à±à°µà±‹à°¦à±à°¯à±‹à°—ుల రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడానికి ముఖ్య అతిధిగా వఛ్చిన జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, గ్రేటర్ విశాఖపట్నం

మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎం. హరినారాయణన్, పాడేరు సబ్ కలెక్టర్ బాలాజీ లు స్వయంగా రక్తదానం చేసి, జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులకు రక్తదానం చెయ్యమని పిలుపు

ఇచ్చారు. 
అనంతరం జిల్లా కలెక్టర్ పాత్రికేయులతో మాట్లాడుతూ దోమలపై దండయాత్ర కార్యక్రమం లో ప్రజల్లో అవగాహనా కల్పించాలనే లక్ష్యం తోనూ తగినంత ప్రమాణంలో

రక్త, ప్లేట్లెట్లు నిల్వలు సమకూర్చుకోవాలని ఉద్దేశ్యంతో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. జిల్లా స్థాయి నుంచి, గ్రామా స్థాయి వరకు పనిచేసే పలు శాఖలకు

చెందిన ప్రభుత్యోగులు రక్తదాన శిబిరంలో పాల్గొని పెద్ద ఎత్తున జరిగిందన్నారు. à°ˆ శిబిరం లో పలు విభాగాల సిబ్బంది రక్తదానం చేశారు. 

 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media 

#vizag  #visakhapatnam  #collector  #gvmc commissioner  #blood donation camp

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam