DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రజా సంకల్ప యాత్రలో 3000 కి.మీ. పైలాన్ ఆవిష్కరణ 

కొత్తవలస, సెప్టెంబర్ 24 , 2018  (DNS Online ) : రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన  à°ªà±à°°à°œà°¾ సంకల్ప యాత్ర 3000 కిలోమీటర్ల మైలు రాయి దాటి à°’à°• ప్రజా సంచలనం

చేసింది. సోమవారం విజయనగరం జిల్లా ఎస్ కోట నియోజకవర్గం దేశపాత్రుని పాలెం వద్ద అడుగుపెట్టగానే ప్రజాతరంగం ఉవ్వెత్తున లేచింది. మూడు వేలు దాటిన సందర్బంగా

అక్కడ ఏర్పాటు చేసిన పైలాన్ ను ఆవిష్కరించారు. అంతకు ముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నివాళి అర్పించి, రావి మొక్కను నాటారు. అక్కడకు చేరుకున్న పదివేల

మంది గ్రామ ప్రజలతో మాట మంతీ చేపట్టారు. విశాఖ జిల్లా నుంచి విజయనగరం జిల్లాకు చేరుకున్న తరుణం లో భారీ ఎత్తున జిల్లా నలుమూలల నుంచి జన సమీకరణ చేపట్టారు. 

/>  

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #vizianagaram  #kottavalasa  #desapatruni palem  #ysr congress  #ys jagan  #3000 km pylon 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam