DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మన్యంలో మావోల ప్రభావాన్ని అదుపు చేస్తాం : డిజిపి రాకుర్ 

మంచి మనుషుల పై మారణకాండ దారుణం : 

విశాఖపట్నం, సెప్టెంబర్ 26 , 2018 (DNS Online ): మన్యం లో మావోల ప్రభావాన్ని అదుపుచేస్తామని, ప్రజల్లో భయాన్ని పోగేట్టేందుకు సర్వ శక్తులు

ఒడ్డుతామని, రాష్ట్ర పోలీస్ డైరక్టర్ జనరల్ ఆర్ ఫై ఠాకూర్ అన్నారు. బుధవారం విశాఖపట్నం జిల్లా మన్యం ప్రాంతంలో అరకు శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ కిడారి

సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమా లపై మావోలు దమనకాండ జరిపిన డుంబ్రి గూడ ఘటన ప్రాంతం లో ఆయన పర్యటించారు. à°ˆ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  à°ªà±à°°à°œà°²à°¤à±‹ మమేకమై, ప్రజా సేవ

చేస్తున్న మంచి మనుషులపై మారణకాండ జరపడం అత్యంత దారుణమని, ప్రజాస్వామ్య దేశంలో ఈ విధంగా మారణకాండ చెయ్యడం సరికాదన్నారు. ఇటువంటి సంఘటనలు మళ్లీ పునరవృతం

అవ్వకుండా చూస్తామని డీజీపీ ఠాకూర్ చెప్పటం జరిగింది. ఇప్పటికే పోలీస్ బలగాలను, గ్రేహౌండ్ దళాలను, BSF బలగాలను రంగంలోకి దిపటం జరిగిందని, అటు ఒరిస్సా డీజీ తో కూడా

మాట్లాడటం జరిగిందని చెప్పారు.  à°¡à±€à°œà±€à°ªà±€ తో పాటు మరికొంతమంది పోలీస్ అధికారులు ఆయనతోపాటు సంఘటనా స్థలాన్ని సందర్శించి, ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు à°…à°¡à°¿à°—à°¿

తెలుసుకున్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే శివెరి సోమ కుటుంబ సభ్యులకు పరామర్శించేందుకు వారి ఇంటికి చేరుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి దైర్యం

చెప్పారు. 

డిజిపి పర్యటన లో విశాఖ రూరల్ ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, విచారణాధికారి ఫకీరప్ప తదితరులు పాల్గొన్నారు. 

 

#dns   #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #dgp  #araku  #dumbriguda; #attack 

#tour

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam