DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అరకు అసెంబ్లీ ఖాళీ పై శాసన సభ అధికారిక ప్రకటన 

అమరావతి, సెప్టెంబర్ 27 , 2018 (DNS Online ): విశాఖపట్నం జిల్లా అరకు శాసన సభ్యులు కిడారి సర్వేశ్వరరావు గత మూడు రోజుల క్రితం మావోల చేతిలో ఈ నెల (సెప్టెంబర్) 23 న మరణించడం తో ఆ సీటు

ఖాళీ ఏర్పడినట్టు ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ కార్యదర్శి  (ఇంచార్జి) à°Žà°‚. విజయ రాజు పేరిట à°“ ప్రకటన విడుదలైంది. à°ˆ దుర్ఘటనకు చింతిస్తూ విశాఖపట్నం జిల్లా అరకు ( ఎస్ à°Ÿà±€ ) శాసన

సభ స్థానం 147 సీటు ఖాళీ అయినట్టు తెలిపారు. ఈ విషయాన్ని ఆంధ్ర ప్రదేశ్ గెజిట్ లో ప్రచురణ కై విడుదల చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ హత్యోదంతం ఇంకా తెలియక ముందే ఈ

ప్రకటన విడుదల చేయడంపై పార్టీ వర్గాలే భిన్నాభిప్రాయంతో ఉన్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన తదుపరి ఈ ప్రకటన విడుదలై ఉండాల్సిందని

అభిప్రాయాలున్నాయి. అయితే చట్ట సభల నిబంధనల ప్రకారం à°ˆ ప్రకటన విడుదల చేసినట్టు సమాచారం. à°ˆ ప్రకటన సెప్టెంబర్ 25 , 2018 à°¨ విడుదల చేయడం జరిగింది.  

 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia 

#dns media  #vizag  #visakhapatnam  #assembly  #araku  #kidari  #sarveswara rao  #vacant

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam