DNS Media | Latest News, Breaking News And Update In Telugu

" T "ముఖ్యమంత్రి అభ్యర్థి పరిపూర్ణానంద స్వామే : రాజా సింగ్    

స్వామిజి రాక తో  à°¤à±†à°²à°‚గాణాలో  à°°à°¾à°œà°•à±€à°¯ సునామీయే : రాజా సింగ్ 

తెలంగాణ యోగి à°—à°¾ అభివర్ణించిన రాజా సింగ్ 

అయన హిందూ ధర్మానికి బ్రాండ్ 

హైదరాబాద్,

అక్టోబర్ 11, 2018 (డిఎన్ఎస్ DNS Online): హిందూ ధర్మానికి ఒక బ్రాండ్ గా నిలిచిన శ్రీపీఠాధిపతులు స్వామి పరిపూర్ణానంద సరస్వతీ తమ ముఖ్యమంత్రి అభ్యర్థి అని తెలంగాణ భారతీయ జనతా

పార్టీ సీనియర్ నాయకులూ, మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ప్రకటన చేశారు.బుధవారం తెలంగాణాలో పర్యటించిన బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా సభ ఏర్పాట్ల సందర్బంగా

రాజా సింగ్ మీడియా తో తమ అంతర్గత విషయాన్ని బహిర్గతం చేశారు. పరిపూర్ణానంద రాజకీయ ప్రవేశాన్ని తమ పార్టీ సభ్యులు మాత్రమే కోరుకోవడం లేదని, యావత్ తెలంగాణ సమాజం

కోరుకుంటోందని తెలిపారు. అయన హిందూ ధర్మానికి బ్రాండ్ అని, ఆయన తెలంగాణ యోగి ఆదిత్యానాద్ అని అన్నారు. కేవలం హైందవ ధర్మ ప్రచారం ద్వారా సమాజ సేవే తన పరమావధిగా

భావించిన పరిపూర్ణానందను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాల్సిందిగా బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా కోరడం వెనుక తెలంగాణ లో అణచివేయ్యబడుతున్న హైందవ

ధర్మానికి పున: ప్రతిష్ఠా కావించడమే ప్రధాన లక్ష్యంగా అభివర్ణించారు. ప్రస్తుత ప్రభుత్వం హిందూ సమాజం పై ఉక్కు పాదం మోపిందని, కనీసం ఒక హిందువు తన ఇష్టదైవాన్ని

ప్రార్ధించుకునే అవకాశం లేకుండా దుర్గా మండపాలపై అన్యమస్తులను ఉసికొల్పి, మండపాలను కూల్చివేయించడం కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కుట్రలో

భాగమేనన్నారు. ఇక దుష్టచతుష్టయంగా భావించే ఇతర పిపీలకా పార్టీలు భారతీయ జనతా పార్టీకి ఏమాత్రం పోటీయే కాదన్నారు. ఇక స్వామి పరిపూర్ణానంద రాకతో తెరాసా కూడా

తుడిచిపెట్టుకు పోతుందన్నారు. 

 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #swamiji  #paripoornanda  #raja singh  #telangana  #cm candidate 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam