DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇక నుంచి అయ్యప్ప కూడా ఆన్ లైన్ లోనే. . . . 

అయ్యప్ప భక్తుల కోసం ఐదు రాష్ట్రాలను కలిపారు అయ్యప్ప

శబరిమలై ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా స్వామి దర్శనం .

ప్లాస్టిక్ ఉత్పత్తులు పూర్తిగా నిషేధం.

తిరువనంతపురం సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి

మంత్రి వెలంపల్లి కు కేరళ సీఎం ప్రత్యేక అభినందనలు *

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్

అమరావతి) 

అమరావతి,  à°¨à°µà°‚బర్ 05, 2019 (డిఎన్‌ఎస్‌) : ఇక నుంచి ఆన్ లైన్ ద్వారా ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకుని స్వామి అయ్యప్ప దర్శనం ప్రశాంతంగా చేసుకోవచ్చని

ఆంధ్ర ప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం కేరళ రాష్ట్ర రాజధాని తిరువంతపురం నిర్వహించిన సమావేశంలో ఐదు రాష్ట్రాల

ముఖ్యమంత్రులు, దేవాదాయ శాఖా మంత్రులు పాల్గొన్నారు. à°ˆ  à°¸à°®à°¾à°µà±‡à°¶à°¾à°¨à°¿à°•à°¿ హాజరైన వెల్లంపల్లి శ్రీనివాస్ ఆంధ్ర ప్రజలు శబరీ యాత్రలో ఎదుర్కొంటున్న సమస్యలను

వివరించారు. ఆంధ్రా భక్తులకు మరిన్ని సదుపాయాలు కల్పించే విధంగా తమకు ఈ ప్రాంతంలో స్థలం కేటాయించాలని కోరారు. స్వామి అయ్యప్ప ఐదు రాష్ట్రాలను కలిపారని, అయ్యప్ప

భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టడం పై తిరువంతపురం సమావేశంలో చర్చించడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా అయ్యప్ప భక్తులు ప్లాస్టిక్ సంచులు ప్లాస్టిక్

వాడకం పూర్తిగా తగ్గించాలని,  à°•à±‡à°°à°³à°²à±‹ ప్లాస్టిక్ నిషేధం అమలు జరుగుతుందన్నారు...
ఈ సమావేశం ద్వారా కేరళ సీఎం ఐదు రాష్ట్రాల అయ్యప్ప భక్తులను ప్లాస్టిక్ నిషేధం

కు సహకరించాలని కోరారు అని తెలిపారు...

కేరళ సీఎం ఆహ్వానం మేరకు  à°ˆà°°à±‹à°œà± తిరువనంతపురంలో జరిగే ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు దేవదాయ శాఖ మంత్రులు

సమావేశానికి ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతినిధిగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నట్లు తెలిపారు...

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అయ్యప్ప

స్వాములు కోసం శబరిమలైలో  à°•à±Šà°‚డపైన, కొండ దిగువన అతిథి గృహం, వసతి నిర్మాణానికి కేరళ ప్రభుత్వాన్ని స్థలం కేటాయించమని కోరినట్లు à°ˆ సందర్భంగా

గుర్తుచేశారు. 

శబరిమలలోని శ్రీధర్మశాస్త దేవాలయంలో నవంబరు 17 నుంచి మండల, మకరవిల ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల నిర్వహణ, భక్తులకు సౌకర్యాల కల్పన, ఇతర

అంశాలపై చర్చించేందకు కేరళ ప్రభుత్వం ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దేవాదాయశాఖ మంత్రులతో సమావేశం నిర్వహించింది అన్నారు.

సమావేశంలో కేరళ సీఎం పినరయి

విజయన్ మరియు కేరళ దేవాదాయ శాఖ మంత్రి à°•à°Ÿà°•à°‚ సురేందర్ కు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రావు ప్రతిపాదించిన అంశాలు 

అయ్యప్ప

భక్తుల సౌకర్యార్థం పంబ సన్నిధిలో టోల్ ఫ్రీ సర్వీస్ ఏర్పాటు చెయ్యాలి.

రాష్ట్ర పోలీసులు మరియు అధికారులతో  à°•à°²à°¿à°ªà°¿ నీలకంఠ, పంబ బేస్ క్యాంప్ వద్ద శబరిమల

సమాచార వ్యవస్థ తో  à°ªà°¾à°Ÿà± తెలుగు అయ్యప్పలు సమాచారం ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలి...

పంబ మార్గములో ప్రయాణించే బస్సు బోర్డులపై పెద్దగా స్పష్టంగా తెలుగు భాషలో

ఏర్పాటు చేయాలి...

నీలకంఠ, పంబ సన్నిధి వద్ద అయ్యప్ప భక్తులు కు తాగునీరు భోజన అల్పాహార కేంద్రాలను విశ్రాంతి తీసుకునే ఏర్పాటు చేయాలి.

అదనంగా ప్రత్యేక

రైలు ఏర్పాటు చేయాలి కోరినట్లు తెలిపారు...

 à°¸à°®à°¾à°µà±‡à°¶à°‚లో కేరళ సీఎం స్పందిస్తూ ప్రతి రాష్ట్రంలోనూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాల హెల్ప్ డెస్క్ కు అనుసంధానిస్తూ

 à°•à±‡à°°à°³ లో  à°œà°¾à°¯à°¿à°‚ట్ à°—à°¾ ఐదు రాష్ట్రాల తో కలిపి సెంట్రల్ హెల్ప్ సెంటర్ను  à°à°°à±à°ªà°¾à°Ÿà± చేస్తామని హామీ ఇచ్చారన్నార..

అనంతరం కేరళ సీఎం ను సమావేశానికి వచ్చిన వివిధ

రాష్ట్రాల ప్రతినిధులను మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కనకదుర్గ అమ్మవారి ప్రసాదము అందజేసి వారిని సన్మానించిన ట్లు తెలిపారు ....

సమావేశం అనంతరం అనంత

పద్మనాభ స్వామి వారిని దేవదాయ శాఖ మంత్రి దర్శించుకుని ఆశీర్వాదములు తీసుకున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 5, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam