DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భాగ్యనగర అభ్యర్థి మహశక్తి మాధవిలతకు మోడీ ప్రసంశలు

*అభ్యర్థి ప్రవర్తన సరిగ్గాలేకుంటే అభ్యర్థి మారిపోయే అవకాశం?* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

*విశాఖపట్నం, ఏప్రిల్ 07, 2024 (డి ఎన్ ఎస్):* భాగ్యనగరం మహాశక్తిగా ప్రసిద్ధికెక్కిన కొంపల్లె మాధవీలత కు భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంశలు అందించారు. భాగ్యనగరం నుంచి  లోక్ సభ ఎన్నికల బరిలో బీజేపీ

అభ్యర్థిగా ఎంపికతోనే మాధవీలత దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. దీనికి తోడు ఆమె ప్రచారం లో చేస్తున్న ప్రసంగాలు సైతం ప్రత్యర్థులకు హడల్ పుడుతోంది. ఇటీవల జాతీయ మీడియా లో ఆమె పాల్గొన్న ముఖాముఖీ కార్యక్రమం లో ఆమె ఇచ్చిన సమాధానాలను ప్రధాని మోడీ అభినందించారు. మహిళలు రానున్న లోక్ సభ లో ఎంతో ప్రధాన పాత్ర వహించనున్నారు

అనడానికి సంకేతంగా తెలుస్తోంది. 

బీజేపీ కేంద్ర పార్టీ ఎంపిక చేసిన  అభ్యర్థుల రోజువారీ ప్రచారం, ప్రవర్తనను ఎంతగా పరిశీలిస్తున్నారో ఈ ఘటన తెలుస్తోంది. మోడీ 3.0 లో ఎన్నికల బరిలో 370 టార్గెట్ పెట్టుకున్న మోడీ ప్రతి అభ్యర్ధిని నేరుగా కేంద్ర అధిష్టానం అత్యంత  సునిశితంగా గమనిస్తున్నారు. అభ్యర్థుల ప్రవర్తనలో

తేడాలు ఉంటె ఆఖరి నిమిషం లో కూడా అభ్యర్థిని మార్చే అవకాశం ఉంది. 
కుల ప్రాతిపదికన లాబీయింగ్ చేసుకుని టికెట్ తెచుకున్నంత మాత్రాన బి ఫార్మ్ కచ్చితంగా లభిస్తుంది అన్న గ్యారంటీ లేదు. అభ్యర్థి ఎంతటి వారైనా ఆశించిన స్థాయిలో లేకుంటే వాళ్ళ టికెట్ రద్దు cheyyadaniki సైతం వెనుకాడరు అన్నది వాస్తవం.

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 30, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam